Latest News
దేశానికే దిక్సూచి దళిత బందు
- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం విలేకరి)
గోదావరిఖని (టౌన్), అక్టోబర్ 7ః దేశానికి దిక్సూచిగా దళిత బందు పథకం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని...
more news
ప్రతిపక్షానికి ఎమ్మెల్యే కోరుకంటి బహిరంగ సవాల్
-ఉద్యోగ నియామకాల్లో నాకు సంబంధం ఉందంటున్న నాయకుల్లారా
ఆధారాలతో రండి ఆర్ఎఫ్సిఎల్ గేట్ వద్దే తేల్చుకుందాం..
-బాధితులకు అండగా ఉంటా
-రౌండ్ టేబుల్ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, ఆగష్టు 2ః ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ...
ఎల్లంపల్లి ప్రాజెక్టులోని కేజ్ కల్చర్ కు భారీ నష్టం
- గోదావరి నదికి భారీ వరద తాకిడితో కోట్టుకు పోయిన ఎనిమిది యూనిట్లు
- నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరిన బాధితులు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి, హైదరాబాద్)
ఎల్లంపల్లి నీటిపారుదల ప్రాజెక్టులో ఔత్సాహిక మత్స్యకారులు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న "కేజ్...
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి…
-సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జనవరి 19ః కనీస వేతనాల చట్టం ప్రకారం ఎన్టీపీసీలోని కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందేలా చూడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి...
కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం దుర్మార్గం…
(ప్రజాలక్ష్యం ప్రతినిధి )
గోదావరిఖని డిసెంబర్ 30ః రామగుండం కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించక పోవడం దుర్మార్గమని గోదావరిఖని ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. గురువారం రోజున రామగుండం కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది....
సింగరేణిలో 38 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…
- నియామకపు ఉత్తర్వులను అందించిన ఆర్జీవన్ జియం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 19: సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 38 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించినట్లు జియం కె.నారాయణ తెలిపారు. ఈ...