Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

భూపాలపల్లిలో మూడో రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక.

మూడో రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 16:భూపాలపల్లి ఏరియాలోని కృష్ణ కాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య నాటకోత్సవాలు ప్రేక్షకులను…

మేడారంలో వనదేవతలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు.

మేడారంలో వనదేవతలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు. సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లింపు. మేడారం గద్దెల వద్ద భక్తిశ్రద్ధలతో…

ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి.

ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి. రూ.16,007 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం. రూ.63.50 కోట్లతో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభం. మేడారం…

భూపాలపల్లిలో గ్రామ పాలన అధికారులకు కొత్త కార్యాలయం.

భూపాలపల్లిలో గ్రామ పాలన అధికారులకు కొత్త కార్యాలయం. ప్రారంభించిన ఆర్డీవో హరికృష్ణ (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: గ్రామ పాలన అధికారుల కార్యాలయానికి నూతన భవనం అందుబాటులోకి రావడంతో అధికారులు, ప్రజలకు…

క్షేత్రస్థాయి విద్యుత్ ఉద్యోగులకు గుర్తింపు ఏది? : టీవీఏఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాగుల తిరుపతి రెడ్డి

క్షేత్రస్థాయి విద్యుత్ ఉద్యోగులకు గుర్తింపు ఏది? భూపాలపల్లిలో అవార్డుల విషయంలో వివక్ష. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపణ. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు…

భూపాలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: భూపాలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ లక్ష్మీ…

భూపాలపల్లి టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ…

2026-27 ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియాను లాభాల బాటలోకి తీసుకెళ్లాలి : భూపాలపల్లి ఏరియా జిఎం.

2026-27 ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియాను లాభాల బాటలోకి తీసుకెళ్లాలి. భద్రత, ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమంపై సమిష్టి కృషి అవసరం. సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)…

కుల వివక్షకు స్వస్తి పలకాలి.. సామాజిక సమానత్వం సాధించాలి: గడిపే చక్రపాణి.

కుల వివక్షకు స్వస్తి పలకాలి.. సామాజిక సమానత్వం సాధించాలి: గడిపే చక్రపాణి. ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూడొద్దు.. రిజర్వేషన్లపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య…