Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లింగంపేట్ ఎస్సై….

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లింగంపేట్ ఎస్సై కామారెడ్డి ప్రతినిధి, నవంబర్ 14 (లోకంతీరు) : ఉమ్మడినిజామాబాద్,కామారెడ్డి జిల్లా రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణ కుమార్ స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ రెడ్…

కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య……

కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య - ఆందోళనకారులను శిక్షించాలి - తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్  నిజామాబాద్, నవంబర్ 12 ( లోకంతీరు ) : ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన…

బాసర ట్రిపుల్ ఐటీలు విద్యార్థిని ఆత్మహత్య….

బాసర ట్రిపుల్ ఐటీలు విద్యార్థిని ఆత్మహత్య బాసర, నవంబర్ 11 ( లోకంతీరు ) : వీసి మారిన బాసర ట్రిబుల్ ఐటీ లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా సోమవారం ఉదయం బాలికల వసతి గృహం 1లో పి యు సి రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతి అనే విద్యార్థిని…

మాజీ సర్పంచులు అరెస్ట్…..

మాజీ సర్పంచులు అరెస్ట్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , నవంబర్ 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కేంద్రంలోని సోమవారం ఉదయం నుండి మండల ముగ్గురు సర్పంచులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పంచులు గ్రామ అభివృద్ధి…

హత్య కేసును ఛేదించిన పోలీసులు…..

హత్య కేసును ఛేదించిన పోలీసులు కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 4 ( లోకంతీరు ) : ఈనెల సదాశివ నగర్ మండల కేంద్రంలో అక్టోబర్ 31న లింగంపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ వివరాల్లోకి వెళితే…

విదేశాలకు పంపిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు….

విదేశాలకు పంపిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు కామారెడ్డి జిల్లా/  రాజంపేట , నవంబర్ 01 ( లోకంతీరు ) : జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన గౌడ మల్లేశం గత సంవత్సరం ముగ్గురు వ్యక్తులను విదేశాలకు పంపిస్తానని ఒక లక్షా ఇరవై వేల…

జువెలరీ షాప్ లలో భారీ మోసాలు…..

జువెలరీ షాప్ లలో భారీ మోసాలు..? -- అరికట్టే అధికారులు తనిఖీలు శూన్యం..? -- జువెలరీ షాప్ ల ఆగడాలు అంతా ఇంతా కాదు?  కామారెడ్డి ప్రతినిధి,  అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల వెలసిన జువెలరీ షాపులు,…

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి….

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ బీ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడు ఇతను భిక్షాటన చేస్తూ జీవిస్తుండేవాడని అనారోగ్యం తో మృతి…

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ….

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : భీంగల్ మండలం బడా బింగల్ లో బుధవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు లక్ష్మి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 3.5 తులాల బంగారు…

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ….

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ మోర్తాడ్, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఆరటి వినయ్ నివాసం మోర్తాడ్ గారి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల…