Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…..

సంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి అమానుషమని బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షులు జ్యోషి శ్రీధర్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామరాజ్యం అనే పేరుతో వీర…

జానకంపేట్  సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ ….

ఎడపల్లి మండలంలోని  జానకంపేట్ సహకార సంఘంలోగతంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిందని చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.బుధవారం సహకార సంఘం నుండి  తిరిగి 19 మంది రైతులకు 6,88,500 రూపాయలుఅలాగే 6 మంది కొత్త రైతులకు 4,64,500 రూపాయల కొత్త…

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు….

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఎడపల్లి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) :  ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులకు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పలు…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం….

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం బైంసా, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : బైంసా మండలం లోని కోతుల్ గాం గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…

కేంద్ర మంత్రిని కలిసిన పసుపు బోర్డు చైర్మన్….

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన..జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి.... నిజామాబాద్ ,జనవరి 23 ( లోకంతీరు) : కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఢిల్లీ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా…

గ్రామ సభలో గోల గోల…ఇదేనా ప్రజా పాలన

గ్రామ సభలో..... గోల గోల ... - రాజకీయ స్వార్థము కొరకే  - తెల్ల పేపర్లు పంపిణీ... డిచ్ పల్లి, జనవరి 23 ( లోకంతీరు ) : ఎవరి స్వార్థం వారిది,ఎవరి గోల వారిది,తప్పించు కునేందుకు అధికారులు తెల్లపేపర్ల పంపిణీ చేసి పేర్లు నమోదు చేసుకున్న…

పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు….

పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు ముధోల్,జనవరి 23 ( లోకంతీరు ) : పేరుకే నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటామని మాటలు చెప్పే పాలకులు అభివృద్ధిని విస్మరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా…

బోసి గ్రామ సభ రసాభస………

బోసి గ్రామ సభ రసాభస  -  ఉన్నవారికి రేషన్ కార్డులు.... మరి రాని వారి పరిస్థితి ఏంటి? -  ఏది వాస్తవం ఏది అవాస్తవం?  -  అయోమయంలో బోసి గ్రామస్తులు ? - గ్రామ ప్రజల సంక్షేమ పథకాల  కల నెరవేరేనా ? - భోసి గ్రామసభ కార్యక్రమంకు హాజరైన మార్కెట్…

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి…

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి నిజామాబాద్ అర్బన్   జనవరి 21(లోకంతీరు) :  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీ ప్రతిష్టత్మకమైన ప్రజా పాలనలో భాగంగా మంగళవారం సభలు, వార్డ్, డివిజన్ సభలలో భాగంగా అధికారులు…