Take a fresh look at your lifestyle.

ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి పట్టివేత

నిర్మల్ అసిస్టెంట్ లేబర్ అధికారి సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా వున్నాయి. కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన…

కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణ ఘటన

క్యాబిన్‌లో కూర్చున్న బాలికపై వంతుల వారీగా అత్యాచారం చేసిన ఇద్దరు డ్రైవర్లు బస్సులోని ప్రయాణికులు అనుమానంతో డోర్ తెరవడంతో బయటపడ్డ దారుణం డ్రైవర్లను చితక బాదిన ప్రయాణికులు.. కేసు నమోదు చేసిన పోలీసులు 2012 నాటి ఢిల్లీ గ్యాంగ్…

బండి సంజయ్‌కి ఎంపీ టిక్కెట్ ఇవ్వద్దంటున్న కరీంనగర్ నేతలు?

బండి సంజయ్‌కి వ్యతిరేకంగా కరీంనగర్ సీనియర్ల సమావేశం బండికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదన్న నాయకులు ప్రయివేటు ఫంక్షన్ హాలులో భేటీ అయిన నాయకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మళ్లీ కరీంనగర్ ఎంపీగా టిక్కెట్…

మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కిలోల గంజాయి స్వాధీనం

స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ సిబ్బంది  రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్‌కు గంజాయిని చేర్చినట్లు వెల్లడి యాభై ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్…

ఈ దేశానికి కూడా భారతీయులు వీసా లేకుండానే వెళ్లొచ్చు!

భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్ ప్రకటన చేసిన ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ గతంలో 12 దేశాలకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం…

భార్యా, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్

సిద్దిపేట జిల్లా రామునిపట్నంలో చోటు చేసుకున్న విషాదం  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తోన్న నవీన్ ఆన్ లైన్ బెట్టింగ్స్ కారణంగా పెద్ద మొత్తంలో అప్పులు భార్యతో గొడవ... ఇద్దరు పిల్లలు సహా భార్యను తుపాకీతో కాల్చిన…

ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

80 శాతం వేరియబుల్ పే ప్రకటించిన ఇన్ఫోసిస్ లెవెల్ 6, అంతకంటే దిగువన ఉన్న ఉద్యోగులకు బోనస్ అని ప్రకటన బోనస్ పంపిణీని యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని వెల్లడి ఈసారి ప్రాంగణ నియామకాలు ఉండవంటూ ఇటీవల సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ సంస్థ…

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం

ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన.. తప్పిన ప్రాణనష్టం ఓ బోటులో మంటలు చెలరేగడమే కారణం 40 బోట్లు కాలిపోయి ఉంటాయంటున్న స్థానికులు విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ…

జయలలితతో మాట్లాడటానికి శోభన్ బాబునే ఆసక్తిని చూపించేవారట!

'డాక్టర్ బాబు' సినిమా గురించి ప్రస్తావించిన జయకుమార్ అప్పుడే జయలలితతో శోభన్ బాబు పరిచయం జరిగిందని వెల్లడి   మూడు కార్లలో జయలలిత షూటింగుకి వచ్చేవారని వ్యాఖ్య  శోభన్ బాబు విగ్ ను సెట్ చేసింది అప్పారావు అని వివరణ కె. విశ్వనాథ్…

1994 నుంచి ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదు: రేవంత్‌రెడ్డి

తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్న పీసీసీ చీఫ్ ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో గెలవబోతున్నాం ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్‌గా పేరు మార్చుతామన్న రేవంత్ కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు…