Take a fresh look at your lifestyle.

ప్రసంగాన్ని అనువదించాలని కోరిన డీఎంకే నేత.. హిందీ తెలిసి ఉండాల్సిందేనంటూ బీహార్ సీఎం ఫైర్

హిందీ ప్రసంగాన్ని అనువదించాలన్న డీఎంకే నేత టీఆర్ బాలుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ తెలిసి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మంగళవారం మూడు గంటలపాటు జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో జరిగిందీ ఘటన. కూటమిని…

యువగళం విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేశ్

ముగిసిన నారా లోకేశ్ యువగళం సభ విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ లోకేశ్ రాకతో మిన్నంటిన నినాదాలు వేదికపై ఉన్న నేతలను ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభా…

పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం: షబ్బీర్ అలీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్న షబ్బీర్ అలీ ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని వ్యాఖ్య తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ…

కొవిడ్ జేఎన్.1ను ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ వేరియెంట్‌తో ఆరోగ్యానికి పెద్దగా ముప్పులేదని వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌ నుంచి రక్షణ పొందొచ్చని వెల్లడి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న జేఎన్.1 కేసులపై ఆందోళన కరోనా వైరస్ కొత్త…

చంద్రబాబు వారిని వదిలిపెడతారని నేనైతే అనుకోవడం లేదు: లోకేశ్

అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ పనికిమాలిన విధానాల్ని రద్దు చేస్తామన్న యువనేత సెలవు, పండుగ, పబ్బం లేకుండా పాదయాత్ర కొనసాగిందన్న లోకేశ్ సీఎం కావడానికే పాదయాత్ర అంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేత అధికారంలోకి రాగానే…

తెలంగాణ భవన్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్?

తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్‌లో అధికారుల నిర్లక్ష్యం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నేమ్ ప్లేట్ బోర్డు ఉర్దూని కూడా కలిపి బోర్డు చేయించాలని ఆదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో…

న్యూదిల్లీలో నూతన తెలంగాణ భవన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, రెండు…

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పై చర్యలు తీసుకోండి మధ్య మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపిన బండి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు…