Take a fresh look at your lifestyle.

నియోజకవర్గమే నా ఇళ్లు… ప్రజలే నా కుటుంబ సభ్యులు: సబితా ఇంద్రారెడ్డి

రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న మంత్రి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని వెల్లడి ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్న వ్యక్తులను కాకుండా అయిదేళ్లు జనంలో ఉండే తనను గెలిపించాలన్న…

చిరంజీవితో ‘కోతలరాయుడు’ తీస్తే అలా జరిగింది: తమ్మారెడ్డి భరద్వాజ

'కోతలరాయుడు'ను నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ హీరోయిన్ గా జయసుధ చేయవలసిందని వెల్లడి  మంజు భార్గవి పాత్రకి జయమాలినిని అనుకున్నట్టు వివరణ  ఆ సినిమా సక్సెస్ అయినా లాభాలు రాలేదని వ్యాఖ్య దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి…

కోహ్లీ, షమీలపై ప్రధాని మోదీ ప్రశంసలు

నిన్న జరిగిన సెమీస్ లో కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా క్రీడా స్ఫూర్తికి కోహ్లీ ఉదాహరణ అన్న మోదీ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబు ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.…

మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు రంగంలోకి 40 బృందాలు  మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తెల్లవారుజాము నుంచీ సోదాలు తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాల కలకలం రేగుతోంది. హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడ‌లో 40 ఐటీ అధికారుల…

నువ్వు నిజంగా ఆ దేవుడి బిడ్డవు..అనుష్క శర్మ పోస్ట్ వైరల్

కోహ్లీని ప్రశంసిస్తూ భార్య అనుష్క శర్మ పోస్ట్ నీ ప్రేమ పొందినందుకు దేవుడికి రుణపడి ఉంటానని వ్యాఖ్య దేవుడికి మించిన స్క్రిప్ట్ రైటర్ లేడని కామెంట్ దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పవర్ కపుల్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే…

టీచర్ల శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశవిదేశాల్లోని రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇవ్వాలని సూచన ఈ దిశగా దేశవ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లు నెలకొల్పాలని సలహా  జాతీయ విద్యావిధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని వ్యాఖ్య…

జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్‌లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ…

గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు

గజ్వేల్ నుంచి ఈ రోజు 70 మంది నామినేషన్ల ఉపసంహరణ కామారెడ్డిలో 19 మంది నామినేషన్ల ఉపసంహరణ ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ కారణంగా సంతరించుకున్న ప్రాధాన్యత గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్…

వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్.. రజనీకాంత్, బెక్ హామ్ తోపాటు తరలి వచ్చిన సెలబ్రిటీలు!

తొలి సెమీస్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెలబ్రిటీలతో నిండిపోయిన వీవీఐపీ లాంజ్ నిన్ననే ముంబైకి చేరుకున్న రజనీకాంత్ ప్రపంచకప్ లో భాగంగా తొలి సెమీ ఫైనల్స్ టీమిండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో…

ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకొచ్చిన విషయం మరిచిపోతామా?:…

కాంగ్రెస్ నేతలు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు.. అధికారంలోకి వస్తే పట్టించుకుంటారా? అన్న కవిత  తెలంగాణ అంతా గులాబీ హవా కనిపిస్తోందని వ్యాఖ్య  కేసీఆర్ మళ్లీ గెలిచి దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం అధికారంలో లేనప్పుడే…