Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…..

సంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి అమానుషమని బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షులు జ్యోషి శ్రీధర్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామరాజ్యం అనే పేరుతో వీర…

జానకంపేట్  సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ ….

ఎడపల్లి మండలంలోని  జానకంపేట్ సహకార సంఘంలోగతంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిందని చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.బుధవారం సహకార సంఘం నుండి  తిరిగి 19 మంది రైతులకు 6,88,500 రూపాయలుఅలాగే 6 మంది కొత్త రైతులకు 4,64,500 రూపాయల కొత్త…

బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ ….

ఈ సృష్టి మీద రోజుకు ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరూ గిడుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే మహనీయులుగా అవతార పురుషులుగా ఆరాధ్యదైవాలు చరిత్ర పుట్టలో నిలిచి, చరిత్రను తిరగరాసి ఆదర్శవంతులుగా సమాజంలో నిలుస్తారు. మరికొంత మంది మాత్రం చరిత్ర…

బోధన్ సీఐపై చర్య తీసుకోవాలి లేనిచో సీపీకి ఫిర్యాదు చేస్తాను….

ఎడపల్లి మండలం లోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం నిర్వహించిన చక్రతీర్థం లో బోధన్ రూలర్ సీఐ మహిళను లాఠీ తో కొట్టారు అనీ రెంజల్ మండలందూపల్లి గ్రామానికి చెందిన భోయీ భాగ్య అనే మహిళ…

కందకుర్తి త్రివేణి సంగమానికి సందర్శించిన త్రిపుర గవర్నర్…..

రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గల త్రివేణి సంగమాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం తెలిపారు ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ కందకుర్తి గ్రామం…

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు…..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన అరుగురిని హత్య చేసిన కేసులలో నిజామాబాద్ జిల్లా జడ్జీ శ్రీమతి సునీత కుంచాల రెండు కేసులలో నిందితులు అయిన మాక్లూర్ గ్రామానికి చెందిన A1) మేడిద ప్రశాంత్ A2) మేడిద ఒడ్డెమ్మ లకు జిల్లా…

అక్రమ మొరం రవాణా చేస్తున్న టిప్పర్ ను, టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు….

ఈ రోజు నిజామాబాదు 5వ  పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా అక్రమంగా మొరం ను రవాణా చేస్తున్న TS16UB1909  నెంబర్ గల  టిప్పర్ ను, టిప్పర్ డ్రైవర్ ఎత్తరి చిన్న కొండయ్య(44) యెల్లయ్య , నివాసము గాంధీ నగర్ ,నిజామాబాద్ అదేవిధంగా…

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు….

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఎడపల్లి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) :  ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులకు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పలు…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం….

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం బైంసా, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : బైంసా మండలం లోని కోతుల్ గాం గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…