రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…..
సంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి అమానుషమని బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షులు జ్యోషి శ్రీధర్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామరాజ్యం అనే పేరుతో వీర…