కార్తికేయ ఎంక్లేవ్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించాలి.
మాజీ ఎంపీపీ, బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, జూలై 11:మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్…
పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 28:చిన్నారులు పోలియో మహమ్మారి బారినపడకుండా కాపాడేందుకు ప్రతి…
జర్నలిస్టు ఎర్రం సతీష్ కుమార్కు పితృవియోగం.
సమ్మయ్య అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 13:భూపాలపల్లి జిల్లా సీనియర్ జర్నలిస్టు,…
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 (లోకంతీరు) : వేల్పూర్ మండలం రమన్నపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఇటి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్…
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, నవంబర్ 19 ( లోకంతీరు ) :ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం రాజయ్య గారి తల్లి బాల కిష్టవ్వ సోమవారం మృతి చెందడంతో. విషయం తెలుసుకున్న…
కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సన్మానం
ముప్కాల్, నవంబర్ 14 ( లోకంతీరు ) : మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో గురువారం రోజు 'బాలల దినోత్సవం' సందర్భంగా ముగ్గురు పాఠశాల విద్యార్థులను పోలీసు శాఖ, లయన్స్ క్లబ్ సభ్యులు సంయుక్తంగా…
బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం
ముప్కాల్, నవంబర్ 05 ( లోకంతీరు ) : బాలికల సాధికారత (గుడ్ టచ్, బ్యాడ్ టచ్) అనే అంశాలపై ముప్కాల్ కేజీబీవీ పాఠశాలలో 8,9,10 తరగతుల విద్యార్థినిలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో…