Take a fresh look at your lifestyle.
Browsing Category

Aggriculture

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులు తరలించాలి….

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులు తరలించాలి కామారెడ్డి జిల్లా , నవంబర్ 13 ( లోకంతీరు ) : కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం…

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి….

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి -- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 4 ( లోకంతీరు ) : కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్…

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు….

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు ఎల్లారెడ్డి, నవంబర్ 03 ( లోకంతీరు ) : దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు…

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే….

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే -- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 02 ( లోకంతీరు ) : అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని కుప్రియాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం…

ప్రారంభంమైన వరి కోతలు….అన్నదాతలలో హర్షం

ప్రారంభంమైన వరి కోతలు....అన్నదాతలలో హర్షం కామారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్ర లలో పలు చోట్ల ముమ్మరంగా ఖరీఫ్ వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే…

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం పరిధిలోని గుండారం పిపిసి, సిద్దాపూర్ పిపిసి కేంద్రాలను మానిటరింగ్ అధికారి మసీయోద్దీన్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కామారెడ్డి జిల్లా,  అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం కో ఆపరేటివ్ సొసైటీ వద్ద మాచారెడ్డి రైతు కన్వీనర్ రావుల ప్రభాకర్ కొబ్బరి కాయ కొట్టి వడ్ల కాంటాను…

వరిలో వెదజల్లే పద్ధతి మెలకువలు తెలుసుకోవాలి….

వరిలో వెదజల్లే పద్ధతి మెలకువలు తెలుసుకోవాలి - ఏఈఓ రాకేష్ రామారెడ్డి, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో ఏఈఓ రాకేష్ పలు రకాల పంటలను పరిశీలించారు. అందులో భాగంగా వెదజల్లే విధానాన్ని రైతు సాగు చేస్తున్న కొట్టే వెంకటి…

మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన….

మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటల్లో చీడపురుగులు ఎక్కువగా ఆశించడం అయినది. ముఖ్యంగా వరిలో ఖాండం తొలిచే…

రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం….

రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం..! - ఉమ్మడి మండల జడ్పిటిసి పడగల రాజేశ్వరరావు  కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందినందుకు…