Take a fresh look at your lifestyle.

గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా భద్రతా తనిఖీలు చేయించుకోవాలి : పర్సనల్‌ మేనేజర్‌…

గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా భద్రతా తనిఖీలు చేయించుకోవాలి.  సింగరేణి పర్సనల్‌ మేనేజర్‌ శ్యామ్‌సుందర్‌. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్‌-భూపాలపల్లి, ఆగస్టు 31:వంట గ్యాస్‌ ప్రమాదాలను నివారించడంతో పాటు వినియోగదారుల భద్రతను దృష్టిలో…

కార్మికుల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యం: కొరిమి రాజ్ కుమార్.

కార్మికుల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యం: కొరిమి రాజ్ కుమార్. ఆర్‌ఎల్‌సీ సమక్షంలో పలు డిమాండ్లపై యాజమాన్యంతో ఒప్పందాలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భూపాలపల్లి, ఆగస్టు 31: కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి వారి సమస్యల పరిష్కారం కోసం…

జీడీకే-11ఏ గనిలో రూఫ్‌ఫాల్‌ : తప్పిన ప్రమాదం.

జీడీకే-11ఏ గనిలో రూఫ్‌ఫాల్‌ : తప్పిన ప్రమాదం (ప్రజాలక్ష్యం ప్రతినిధి) గోదావరిఖని టౌన్, ఆగస్టు 31: సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-11ఏ గనిలో ఆదివారం రాత్రి బొగ్గు రూఫ్‌ఫాల్‌ సంఘటన చోటుచేసుకుంది. రెండో షిఫ్ట్‌లో రాత్రి 7 గంటల సమయంలో…

సింగరేణిలో 10 మంది ఫైనాన్స్‌ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు.

సింగరేణిలో 10 మంది ఫైనాన్స్‌ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు. తక్షణమే అమల్లోకి.. పలు కీలక విభాగాల్లో బాధ్యతల మార్పు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) కొత్తగూడెం, ఆగస్టు 30: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో ఫైనాన్స్‌ విభాగానికి చెందిన 10…

సింగరేణి పరిరక్షణకు కార్మిక హక్కుల కోసం పోరాట యాత్ర: తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం.

సింగరేణి పరిరక్షణకు కార్మిక హక్కుల కోసం పోరాట యాత్ర. గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్మికులను మోసం చేసే హామీలను నమ్మొద్దు.   తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) మంచిర్యాల, ఆగస్టు 30: సింగరేణి పరిరక్షణతో పాటు…

సింగరేణిలో ఐఎన్‌టీయూసీ విస్తృత స్థాయి సమావేశాలు.

సింగరేణిలో ఐఎన్‌టీయూసీ విస్తృత స్థాయి సమావేశాలు. అన్ని ఏరియాల పిట్‌ సెక్రటరీల నుంచి మహిళా ప్రతినిధుల వరకు. మూడు రోజులపాటు కీలక సమావేశాలు. యూనియన్ భవిష్యత్‌ కార్యాచరణపై ప్రత్యేక దృష్టి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం,…

సింగరేణిలో 17 ఏళ్ల తర్వాత కార్మికులకు భారీ అగ్రిమెంట్‌ : కొరిమి రాజ్‌కుమార్‌.

సింగరేణిలో 17 ఏళ్ల తర్వాత కార్మికులకు భారీ అగ్రిమెంట్‌. పెర్క్స్‌ ఆదాయపు పన్ను రీఫండ్‌ నుంచి 24 డిమాండ్ల పరిష్కారం వరకు.. ఏఐటీయూసీ ఘన విజయం: కొరిమి రాజ్‌కుమార్‌. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భూపాలపల్లి, ఆగస్టు 30: సుమారు 17 ఏళ్ల తర్వాత…

కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం : జీఎం ఏనుగు రాజేశ్వర్‌ రెడ్డి.

కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం : జీఎం ఏనుగు రాజేశ్వర్‌ రెడ్డి. సింగరేణి భూపాలపల్లి ఏరియాలో ప్రాతినిధ్య సంఘంతో స్ట్రక్చర్‌ కమిటీ సమావేశం. కార్మిక సమస్యల పరిష్కారం, భద్రతా ప్రమాణాల మెరుగుదలపై ఐఎన్‌టీయూసీ డిమాండ్.…

కార్మిక చట్టాలపై కోల్‌ ఇండియా అపెక్స్‌ జేసీసీ భేటీ.

కార్మిక చట్టాలపై కోల్‌ ఇండియా అపెక్స్‌ జేసీసీ భేటీ. సెప్టెంబర్‌ 2న ట్రేడ్‌ యూనియన్‌ ప్రతినిధులతో కీలక సమావేశం. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఆగస్టు 27: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో కార్మిక చట్టాల అమలు, భవిష్యత్‌…

క్రీడలకు సింగరేణిలో ప్రత్యేక ప్రాధాన్యత : జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.

క్రీడలకు సింగరేణిలో ప్రత్యేక ప్రాధాన్యత : జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. భూపాలపల్లి ఏరియా నుంచి ప్రతిభావంతులను ప్రోత్సహించాలి. భూపాలపల్లి ఏరియా డబ్ల్యూ.పి.ఎస్. అండ్ జి.ఏ. క్రీడా కమిటీ నియామకం. స్పొర్ట్స్ కోఆర్డినేటర్ గా జి…