Take a fresh look at your lifestyle.

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా కొండ్లెపు అర్జున్ నియామకం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)జగిత్యాల, మే 27: టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన కొండ్లెపు అర్జున్ మోచిని నియమిస్తూ రాష్ట్ర పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్…

సింగరేణి వికాసమే ప్రభుత్వ ధ్యేయం. ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలి.…

(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, మే 25: ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి సంస్థ నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించడం అత్యవసరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యానికి సూచించారు.…

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)జయశంకర్-భూపాలపల్లి, మే 24:భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం సాయంత్రం గణపురం

కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సమీపంలో

భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ఎల్‌ అండ్‌ టీ కార్యాలయంలో ఎగసిపడుతున్న మంటలుమంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బందిమహాదేవపూర్‌ మండలం అంబటిపల్లి(మేడిగడ్డ)లో ఘటన కార్యాలయందగ్గర పంటవ్యర్థాలకు నిప్పుపెట్టిన రైతులుఎల్ అండ్ టీ కార్యాలయానికి వ్యాపించిన మంటలు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత….

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 (లోకంతీరు) : వేల్పూర్ మండలం రమన్నపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఇటి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్…

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి….

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి - ప్రైవేట్,కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి ~ PYL- POW డిమాండ్ నిజామాబాద్, నవంబర్ 23 ( లోకంతీరు ) :  ప్రగతిశీల యువజన సంఘం(PYL ),ప్రగతిశీల మహిళా సంఘం(POW) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ…

ర్యాంకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కాలేజీలు…..

ర్యాంకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కాలేజీలు నిజామాబాద్, నవంబర్ 23 ( లోకంతీరు ) :  కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేస్తూ పీ.డీ.ఎస్.యు. ఆధ్వర్యంలో…

ప్రథమ వార్షికోత్సవం విజయవంతం చేయండి…..

ప్రథమ వార్షికోత్సవం విజయవంతం చేయండి - జనరల్ సెక్రటరీ మామిళ్ళ రాజు నిజామాబాద్ , నవంబర్ 23(లోకంతీరు) :  తెలంగాణ మాజీ కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమ సంఘము( సి ఆర్ పి ఎఫ్ బి ఎస్ ఎఫ్ .సి ఐ ఎస్ ఎఫ్. ఎస్ఎస్బి .ఐటిబిపి .అస్సాం…

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం….

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం - మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి, నవంబర్, 19 ( లోకంతీరు ) :  పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి గొప్ప వరమని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ…