Take a fresh look at your lifestyle.

జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్‌లకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ఆమలులోకి తెస్తున్నామని వెల్లడి తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తును స్వీకరిస్తోందన్న…

బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, డాక్టర్ ధనంజయ్ నాయక్ సంయుక్తంగా రాసిన బంజారా చరిత్ర మొదటి ప్రతిని రేవంత్ రెడ్డికి అందించిన రచయితలు లిఖిత చరిత్రలేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను కలిగి ఉందన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం…

ఈడీ నోటీసులను లెక్కచేయని కేజ్రీవాల్

విచారణకు మళ్లీ డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ పై మనీలాండరింగ్ ఆరోపణలు విచారణకు హాజరు కావాలంటూ మూడుసార్లు ఈడీ నోటీసులు నోటీసులు ఇల్లీగల్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురుదాడి ఢిల్లీ ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ విడుదల

లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇచ్చిందని విమర్శలు హామీల అమలులో ఆలస్యం సహా వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోన్న బీఆర్ఎస్…

మంగళగిరిని నెం.1గా చేద్దాం… కలసిరండి!: తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేశ్ భేటీలు

గత ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమిపాలైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే యువగళం పాదయాత్ర ముగించుకున్న లోకేశ్... గత కొన్ని రోజులుగా తన మంగళగిరి నియోజకవర్గంపై…

అనాథ పిల్లలకు అండగా తెలంగాణ సర్కారు

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల సీట్లలో రిజర్వేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క పాథమిక పాఠశాల పరిసరాల్లోనే అంగన్ వాడీ కేంద్రాలు తెలంగాణలోని అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ…

కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు: కేటీఆర్

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పొరపాట్లు జరిగాయన్న కేటీఆర్ కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కేటీఆర్ కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోవడాన్ని…

3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో…

కేసీఆర్‌ను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్‌కు జగన్

ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడిన బీఆర్ఎస్ అధినేత యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ హైదరాబాద్ నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తెలంగాణకు రానున్నారు.…

Adani: సుప్రీం తీర్పుపై గౌతమ్ అదానీ స్పందన

సత్యమేవ జయతే.. నిజమే గెలుస్తుందంటూ ట్వీట్ సుప్రీంకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందన్న అదానీ దేశాభివృద్ధికి అదానీ గ్రూప్ తోడ్పాటు కొనసాగుతుందని వెల్లడి కోర్టు తీర్పుతో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ ధరల్లో పెరుగుదల హిండెన్…