Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

దారి తప్పుతున్న యువత…..!

తప్పు ఎవరిది...? - దారి తప్పుతున్న యువత..! కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 08 (లోకంతీరు) : నేటి సమాజంలో యువత పెడదారిన పడుతుంది. దీనికి అనేక కారణాలు అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా టెన్త్‌‌ క్లాస్‌‌ దాటడం లేదు.. సిగరేట్లు, మద్యానికి…

సైబర్ నేరాలకు మోసపోవద్దని బాల్కొండ ఎస్సై తెలిపారు….

సైబర్ నేరాలకు మోసపోవద్దని బాల్కొండ ఎస్సై తెలిపారు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 07 ( లోకంతీరు) : బాల్కొండ గ్రామానికి చెందిన దేవపద్మారావుకు గత మే నెలలో తన టెలిగ్రామ్ అకౌంట్ నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యుమ్ రెసిపీస్ నందు…

ముప్కల్ లో స్పెషల్ డ్రైవ్ చేసిన పోలీసులు….

ముప్కల్ లో స్పెషల్ డ్రైవ్ చేసిన పోలీసులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 07 ( లోకంతీరు ) : ముప్కల్: మండల కేంద్రంలో బుధవారం రోజు సాయంత్రం అకస్మికంగా స్పెషల్ డ్రైవ్ ని ఆర్టీవో పోలీసులు చేపట్టారు. మండల కేంద్రంలో వచ్చినటువంటి…

చుక్కాపూర్ గ్రామ శివారులో భూతగాదా…

అవసరం కోసం అమ్మారు...... వారసులు వచ్చి అమ్మ లేదంటున్నారు...... కామారెడ్డి జిల్లా, ఆగష్టు 05 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం  గల వీరాంజనేయ గుడి వద్ద గల స్థలాన్ని సర్వే నెంబర్, 178/4, లో గల నాలుగు ఎకరాల 9 గుంటల…

ఏసీబీ వలలో తహశీల్దార్..!

ఏసీబీ వలలో తహశీల్దార్..! పెద్దపల్లి జిల్లా, ఆగస్ట్ 03 ( లోకంతీరు ) :   పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ జాహిద్ పాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓదెల మండలం కొమురే గ్రామానికి చెందిన రైతు కాడాం తిరుపతి తండ్రి మల్లయ్య…

పోలీస్ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం…

పోలీస్ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం -- జిల్లా ఎస్పి సింధు శర్మ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (లోకంతీరు) : కామారెడ్డిజిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నెలవారి సంక్షే సమావేశాన్ని ఎస్పీ సింధు శర్మ శనివారం నిర్వహించారు. ఈ…

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్…..

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్ -- బ్రతికి ఉన్న వ్యక్తిని, చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు..! -- ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల అరెస్ట్...! -- పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి పట్టణంలో ఒకరు మిస్సింగ్ కేసు నమోదు….

కామారెడ్డి పట్టణంలో ఒకరు మిస్సింగ్ కేసు నమోదు కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 2 (లోకంతీరు) : కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ కుంట కాలనీ కి చెందిన మహమ్మద్ ఫిరోజ్ అహ్మద్, తండ్రి అహ్మద్ ఖాన్, ( 29) వృత్తి కుకింగ్ మాస్టర్ శుక్రవారం ఉదయం…

తాగుడుకు బానిసై ఆత్మహత్య…

తాగుడుకు బానిసై ఆత్మహత్య... బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి  ఆగస్టు 01 (లోకంతీరు) : తాగుడుకు బానీసగా మారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీంగల్ కేసీఆర్ కాలనీ లో జరిగింది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ కి చెందిన షేక్ అర్షద్ ( 36 )…

సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి….

సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  జులై 31 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కేంద్రంలో జమ మస్జిద్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరగలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా యువకులను…