Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

సదాశివ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్…..

సదాశివ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్ - ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు కృతజ్ఞతలు - ఎండి రావుఫ్ కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - తోట కరుణాకర్ దివ్యంగుల సమితి అధ్యక్షులు కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలో బాగా వర్షాలు కురుస్తున్న గ్రామ ప్రజలు.నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు…

మద్యం మత్తులో డయల్ 100 కు కాల్….

మద్యం మత్తులో డయల్ 100 పలుమార్లు చేసిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష.. నిజామాబాద్ ,ఆగస్టు 29 (లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మ నగర్ కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మద్యం సేవిస్తూ…

గణేష్ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదు …

గణేష్ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదు  - ఎస్సై మహేష్ ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : గణేష్‌ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదని, నిబం ధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. గురువారం…

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా…..

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా..... - ఆరోపణలు ఉన్న ఆధికారే విచారణ చేయడం పై పత్ర విమర్శలు - వారం రోజుల్లో నివేదిక అందజేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశం  - ముందుకు సాగని వైనం  - రోజు గంటల తరబడి ఎస్ హెచ్ ఓ ఆఫీసులో డిపో…

వివాహిత మహిళా అదృశ్యం …..

వివాహిత మహిళా అదృశ్యం  ఎల్లారెడ్డి, ఆగస్టు 29( లోకంతీరు ) : వివాహిత మహిళ అదృష్యమైన సంఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాకు చెందిన ధనావత్ మంజుల…

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా….?

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా....? -- ఇద్దరు పరిస్థితి విషమం...!  -- నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స..! కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (లోకంతీరు) : ఆస్తికోసం ఎంతకైనా తెగిస్తారు అనే నానుడి నిజమైంది. వివరాల్లోకి వెళితే…

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి……

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి - పొలం వద్దే పాతి పెట్టిన రైతు - రైతుచే వెలికి తీయించిన అటవీ అధికారులు  - ముగ్గురుని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు  ఎల్లారెడ్డి, ఆగష్టు 28 ( లోకంతీరు ) :  పందుల బెడదా కోసం చెరుకు పంటను…

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి….

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి బాల్కొండ సిఐ శ్రీధర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 27 ( లోకంతీరు ) : బాల్కొండ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలా నిర్వహణ గురించి శాంతి కమిటీ…

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి….

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి - రామరెడ్డి తహసిల్ అధికారుల నిర్వాకం - పురుగుల మందు తగిన బాధితుడు కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : జిల్లాలోని రామరెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్…