రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు …
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు
ముధోల్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్నా -గంగోత్రి అనే విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా…