Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

వికసిత భారత్ సంకల్ప యాత్రలో….అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో

    అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో నిజామాబాద్ ,జనవరి 20 ( లోకం తీరు ) :   దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారతం సంకల్ప యాత్రలో భాగంగా 2024 జనవరి 20వ తేదీన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోగల రెండు పంచాయతీలను …

మేం కూడా రామభక్తులమే… దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా  బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య అయోధ్య…

మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు.. లైసెన్స్ లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక

పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు…

చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మరికాసేపట్లో తీర్పు

ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుదీర్ఘ వాదనల పూర్తి.. తీర్పు వెల్లడి మధ్యాహ్నానానికి వాయిదా మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పుతో…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమనుకుంటే తప్పుకోండి: కేంద్ర ఎన్నికల సంఘం

నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన…

ఎవరికి ఎవరు కోవర్టు… ఏ పార్టీ నేతలు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసు: బండి సంజయ్

ఎవరికి ఎవరు కోవర్టు.. ఏ పార్టీ నేతలు మరే పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా…

3500 రోజులు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి…: కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో…

విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు: సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎండీ  బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ సింగరేణిని ముందుంచుతానని హామీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…

బిజెపికి బిగ్ షాక్ కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రెండు మూడు వార్డుల కౌన్సిలర్లు శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ, రెండవ ఒక…