Take a fresh look at your lifestyle.

వృద్ధురాలిని సఖి కేంద్రం తరలింపు…

0 168

లోకం తీరు చొరవతో…

  • అక్కడున్న పోలీస్ సిబ్బంది చొరవతో…
  • వృద్ధురాలిని సఖి కేంద్రం తరలింపు…  

   

 

నిజామాబాద్ ,జనవరి 24  ( లోకంతీరు న్యూస్ ): నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద కలెక్టర్ కోసం నిరీక్షణ చేస్తున్న ఓ మహిళా వృద్ధురాలి సమాచారం సేకరించిన అక్కడున్న పోలీస్ సిబ్బంది , లోకం తీరు రిపోర్టర్ సఖి సెంటర్ కి సమాచారం అందించగా వారు , సఖి సెంటర్ వాహనం ద్వారా సఖి కేంద్రానికి ఆ వృద్ధురాలిని తరలించడం జరిగింది. ఆ వృద్ధురాలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఉంటున్నానని అన్నారు. సఖీ సెంటర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా సఖి సెంటర్ వాళ్ళు తక్షణమే స్పందించి ఆమెను సఖి సెంటర్ కు తరలించడం జరిగింది.

 

   

Leave A Reply

Your email address will not be published.