Take a fresh look at your lifestyle.

నేడు గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం…

0 1,328

నేడు గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం

కామారెడ్డి జిల్లా/ రాజంపేట, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : గణేశ్ ఉత్సవ శాంతి కమిటి సమావేశం నేడు బుధవారం రైతు వేదిక భవనంలో ఉదయం 11 గంటలకు రానున్న వినాయక చవితి దృశ్య శాంతి కమిటి సమావేశం ఉంటుందని రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. కావున వినాయక మండపాల నిర్వహకులు ఇద్దరు చొప్పున హాజరు కావాలని ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.