Take a fresh look at your lifestyle.

ఏడవ జాతీయ పోషణ దినోత్సవం….

ఏడవ జాతీయ పోషణ దినోత్సవం  - విద్యార్థులకు వైద్య పరీక్షలు కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 12 ( లోకంతీరు ) : మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసంలో భాగంగా కే.జీ. బీ.వీ. టెక్రియల్, జెడ్.పి.హెచ్.ఎస్. టేక్రియల్…

గణేష్ నిమజ్జన శోభా యాత్ర వెళ్లే మార్గాలు పరిశీలన…

గణేష్ నిమజ్జన శోభా యాత్ర వెళ్లే మార్గాలు పరిశీలన కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ…

ఆర్టీసీ బస్సుల సర్వీసులను,సిబ్బందిని పెంచాలి…

ఆర్టీసీ బస్సుల సర్వీసులను,సిబ్బందిని పెంచాలి  - పి.ఒ.డబ్ల్యూ, పి.డి.ఎస్.యు, పి.వై.యల్ డిమాండ్  నిజామాబాద్, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) : ఆర్టీసీ బస్సుల సర్వీసు లను పెంచాలని పనిచేసే సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల…

అడవి తల్లిపై గొడ్డలి వేటు…!

అడవి తల్లిపై గొడ్డలి వేటు...! -  హాజీపూర్ అటవీ ప్రాంతంలో సుమారు 12 ఎకరాల్లో చెట్ల నరికివేత - రాత్రికి రాత్రే ఆటవిని ఖతం చేస్తున్న వైనం   - దర్జాగా అటవీ భూమి అక్రమణ -  సంబంధిత అధికారి అండదండలని తాండవాసులు ఆరోపణలు   ఎల్లారెడ్డి,…

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్….

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్ నిజామాబాద్, సెప్టెంబర్ 06 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. సాధారణ…

హాజీపూర్ తండా పంట పొలాల్లో చిరుత సంచారం ….

హాజీపూర్ తండా పంట పొలాల్లో చిరుత సంచారం  - తండావాసులు ఆందోళన   - పంట పొలాల్లో చిరుత పాదముద్రలు లభ్యం ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 06 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా శివారులోని పంట పొలాలలో చిరుత సంచారం చేస్తున్నట్లు…

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ డిపో మేనేజర్ అవార్డ్ ప్రధానం….

టీ జీ ఎస్ ఆర్ టీ సి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ డిపో మేనేజర్ అవార్డ్ గ్రహీతకు ఘనంగా సన్మానం  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 05 (లోకంతీరు) : ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ డిపో మేనేజర్…

ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి…

ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి - ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి పి డి యస్ యు విన్నతి  నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) :   నిజామబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా…

మైనారిటీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం ను సన్మానించిన మైనారిటీ నాయకులు…..

మైనారిటీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం ను సన్మానించిన మైనారిటీ నాయకులు కామారెడ్డి జిల్లా / లింగంపేట్,  సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : లింగంపేట్ మండల కేంద్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం ను అధికార కాంగ్రెస్ పార్టీ…

మృతుడి కుటుంబానికి సంతాపం….

మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ  కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో రియాజ్ 20 సం.లు అనే యువకుడు మృతి చెందారు. కొన్ని రోజులుగా…