Take a fresh look at your lifestyle.

హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ కార్యాలయం ప్రారంభం…

హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ కార్యాలయం ప్రారంభం కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15 ( లోకంతీరు ) : రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఉమెన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ అనుబంధ కార్యాలయంను, కామారెడ్డి…

విద్యార్థుల పోరాట ఫలితం….

విద్యార్థుల పోరాట ఫలితమే  - ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం  - ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్, సెప్టెంబర్ 13 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను…

నిర్ణీత గడువు లోపల బియ్యం సప్లై చేయాలి …

నిర్ణీత గడువు లోపల బియ్యం సప్లై చేయాలి  - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి,  సెప్టెంబర్ 12 (లోకంతీరు) : జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు నిర్ణీత గడువు సెప్టెంబర్ 30, 2024లోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్…

పోషణ అభియాన్ పోషణ మాసం….

పోషణ అభియాన్ పోషణ మాసం - మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ  కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ గ్రామంలో నిర్వహించిన ఏడవ రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా విచ్చేసిన…

రాష్ట్రస్థాయి కోకో పోటీలకు విద్యార్థిని ఎంపిక …

రాష్ట్రస్థాయి కోకో పోటీలకు విద్యార్థిని ఎంపిక  కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : 34 వ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్ పోసాని పెట్ విద్యార్థిని ఎంపిక అవడం జరిగింది. సబ్ జూనియర్ కోకో పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత…

అకాల వర్షాలకు కూలిన ఇళ్ల పరిశీలన…

అకాల వర్షాలకు కూలిన ఇళ్ల పరిశీలన కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 12 (లోకంతీరు)  కామారెడ్డి పట్టణంలోని ఆరవ వార్డులోని పాత రాజంపేట గ్రామంలో అకాల వర్షాలకు మల్లయ్య స్పందించి ఇల్లును ఆర్ ఐ నరసింహారెడ్డి తో సందర్శించారు. మున్సిపల్ చైర్…

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత….

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : బిక్కనూరు మండలంలోని గ్రామాల్లో సివిల్ రైట్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని భిక్కనూరు తాసిల్దార్ శివ ప్రసాద్ కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగీని…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్  నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 12(లోకంతీరు) : నాగిరెడ్డిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా నరేందర్ ను నియమించినట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఓ ప్రకటనలో…

వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు….

వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు - ఐ.యుఫ్.టి.యు  డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 12( లోకంతీరు ) :   భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్యూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, ప్రభుత్వమే బోర్డు ద్వారా…

సెప్టెంబర్ 13 న పెన్షనర్ల దేశవ్యాప్త మహా ధర్నాలను విజయవంతం చేయండి…

సెప్టెంబర్ 13 న పెన్షనర్ల దేశవ్యాప్త మహా ధర్నాలను విజయవంతం చేయండి హైదరాబాద్, సెప్టెంబర్ 12 ( లోకంతీరు ) : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8వ కేంద్ర పే కమీషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలలో…