Take a fresh look at your lifestyle.

హలో బీసీ చలో పంజాబ్….

హలో బీసీ చలో పంజాబ్ • ఆగస్టు 7న జరిగే ఓబిసి మహాసభను జయప్రదం చేయండి • బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందే • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నరసయ్య బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ) : ముప్కాల్ మండల…

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయడంలో విఫలం….

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయడంలో విఫలం కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 ( లోకంతీరు) : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటిలో ఎక్కువ మొత్తం గ్యాస్, విద్యుత్ అని బీబీపేట మాజీ ఎంపిటిసి నీరజ…

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట….

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట కామారెడ్డి జిల్లా, ఆగష్టు 01 ( లోకంతీరు ) : సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీల వర్గీకరణకు న్యాయంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నో రోజులుగా దళితులు…

ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్  కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 ( లోకంతీరు ) : నిజాంసాగర్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రి నందు హాజరు పట్టిక ను…

లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్….

లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 (లోకంతీరు) : జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పనా రమేష్ తో కలిసి గురువారం…

కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక …

కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక  వేల్పూర్, ఆగస్ట్ 01( లోకంతీరు ) : కమ్మర్ పల్లీ మండలం కొనసముందర్ గ్రామ అభివ్రుది కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కంతి సాయన్న. ఉపాధ్యక్షులు గా ఏలిశాల భూమయ్య. కోశాధికారి రాజా…

తాగుడుకు బానిసై ఆత్మహత్య…

తాగుడుకు బానిసై ఆత్మహత్య... బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి  ఆగస్టు 01 (లోకంతీరు) : తాగుడుకు బానీసగా మారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీంగల్ కేసీఆర్ కాలనీ లో జరిగింది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ కి చెందిన షేక్ అర్షద్ ( 36 )…

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన….

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో పారిశుద్ధ్య లోపంతో ఈగలు దోమల వలన భూంపల్లి గ్రామంలో చాలామంది విష జ్వరాల బారిన పడ్డారు.…

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం…!

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం...! కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31(లోకంతీరు): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ముందు రైతులకు…

విద్యారంగం గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..?

విద్యారంగం గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..? -- పెండింగ్లో 8 వేల కోట్లు -- స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.! -- జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 31(లోకంతీరు) :…