Take a fresh look at your lifestyle.

ఇసుక తరలింపుతో ప్రశాంతతకు భంగం…?

ఇసుక తరలింపుతో ప్రశాంతతకు భంగం...? . రైతుల పొలాలలో ఇసుక కోసం అనుమతి..? . వ్యవసాయ శాఖ అధికారుల బిత్తర పోయే విధంగా తవ్వకాలు..? . గ్రామాలలో ప్రశాంతత లేకుండా పోయింది..? . ఇసుక బకాసురులు పుణ్యమా..? . అనుమతులు లేకుండా త్రవ్వకాలు, జీరో దందా…

ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల వార్షిక దినోత్సవ వేడుకలు…

ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల వార్షిక దినోత్సవ వేడుకలు  • ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ  • ప్రధాని కాగానే నెలరోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన  నరేంద్ర మోదీ కామారెడ్డి జిల్లా/…

మత్తు పదార్థాలు, ప్రలోభాలకు యువత గురికావద్దు…

మత్తు పదార్థాలు, ప్రలోభాలకు యువత గురికావద్దు • కె యస్ . ప్రదీప్, పి వై యల్ రాష్ట్ర అధ్యక్షులు నిజామాబాద్ నియోజకవర్గం , జులై 07 ( లోకంతీరు ) : ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో…

లోకంతీరు వార్త కథనానికి ట్రాన్స్ కో అధికారుల స్పందన….

లోకం తీరు వార్త కథనానికి స్పందన. ట్రాన్స్ కో అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కాలని వాసులు. బాన్సువాడ/కోటగిరి, జూలై 07 ( లోకంతీరు) : కరెంటు తీగలకు చెట్టేత్తు ప్రమాదమనే లోకం తీరు పత్రికలో ఆదివారం వచ్చిన కథనానికి కోటగిరి మండల ట్రాన్స్ కో…

పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం వర్ధంతి 

పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం వర్ధంతి  కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జులై 06 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో శనివారం 6 జూలై 2024 రోజున బాబు జగ్జీవన్ రాం దేశ ఉప ప్రధానమంత్రి 38 వ వర్ధంతి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో…

సమయపాలన పాటించని కార్యదర్శి….

బోదేపల్లి గ్రామం లో సమయపాలన పాటించని కార్యదర్శి, కారోబార్ చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి బాల్కొండ, జులై 06 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న కరొబార్ విధులకు వెళ్లకుండా…

కాంగ్రెస్ డిక్లరేషన్లు అని ఉత్తమాటలేనా……

కాంగ్రెస్ డిక్లరేషన్లు అని ఉత్తమాటలేనా...! అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ బ్యూరో, జులై 06 ( లోకంతీరు ): కాంగ్రెస్ డిక్లరేషన్ లు అన్ని ఉత్తమాటలేనా నిజామాబాద్ బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శనివారం…

సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి…..

సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ నిజామాబాద్, జూలై 06 ( లోకంతీరు ): వర్షాకాలంలో ప్రబలే సీజన్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర…

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి….

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి హైకోర్టు జడ్జి సుజోయ్ పాల్ హితవు న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిజామాబాద్, జూలై 06 ( లోకంతీరు ) : భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తు…

కరెంటు తీగలకు…. చెట్టేత్తు ప్రమాదం

కరెంటు తీగలకు చెట్టేత్తు ప్రమాదం. ట్రాన్స్ కో అధికారులు జర చూడండి. బాన్సువాడ/కోటగిరి, జూలై 6 ( లోకంతీరు ) : బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద కరెంట్ తీగలపై చెట్టు కొమ్మలు ఏపుగా పెరిగి ప్రమాదాలకు నిలయంగా…