Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం…….

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం బీసీ సంఘం అధ్వర్యంలో నిర్వహణ. రాజకీయ, సామాజిక చైతన్యంతోనే బీసీల అభ్యున్నతి. దేశ ప్రధానిగా బీసీ బిడ్డ నరేంద్ర మోడీ. నిజామాబాద్, ఫిబ్రవరి 04 ( లోకం తీరు న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ నూతన…

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గం ఫిబ్రవరి 03  ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రం లో మెండోరా,నెహ్రూనగర్ గ్రామపంచాయతీ లకు స్పెషల్ ఆఫీసర్ గా…

జీవో నంబర్ 55 వెంటనే రద్దు చేయాలి..

జీవో నంబర్ 55 వెంటనే రద్దు చేయాలి ఎబివిపి తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో…

మహారాష్ట్ర ఆర్యవైశ్య 3వ మహాసభ…

మహారాష్ట్ర ఆర్యవైశ్య 3వ మహాసభ ముఖ్యఅతిధిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్. నిజామాబాద్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) :  మహారాష్ట్ర పండరిపూర్ ఎస్ కన్వెన్షన్ లొ ఏర్పాటు చేసిన 3వ ఆర్యవైశ్య మహాసభ ప్రారంభోత్సవానికి ముఖ్య…

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట….

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట. రామారెడ్డి (లోకం తీరు, ఫిబ్రవరి 2) :  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, రామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహ ప్రతిష్ట…

గొల్లపల్లి గ్రామ పాలకవర్గానికి పదవి విరమణ సన్మానం

గొల్లపల్లి గ్రామ పాలకవర్గానికి పదవి విరమణ సన్మానం రామారెడ్డి, ఫిబ్రవరి 2 (లోకం తీరు ) : రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో

ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో బాల్కొండ నియోజవర్గం ,ఫిబ్రవరి 1 ( లోకం తీరు ) : బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ప్రత్యేక అధికారులు శుక్రవారం ఉదయం 9…

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు…అంతా సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం..!

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు - పది సంవత్సరాల తర్వాత స్పెషల్ ఆఫీసర్ ల పాలన..! - ముగిసిన గ్రామా పంచాయితీ పాలకవర్గాల గడువు..! - స్పెషల్ ఆఫీసర్ లు గేజిటెడ్, నాన్ -గేజిటెడ్అధికారులు - బాధ్యతలు స్వీకరించన నున్న ప్రత్యేక అధికారులుగా…

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…

నిజామాబాద్ ఫిబ్రవరి 1(లోకంతీరు): బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ బీహార్ మాజీ…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న. నిజామాబాద్, ఫిబ్రవరి 1( లోకం తీరు ) : బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…