Take a fresh look at your lifestyle.

ఏఐటీయూసీ పోరాటానికి కీలక విజయం : 23 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయాలు.

ఏఐటీయూసీ పోరాటానికి కీలక విజయం 23 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయాలు. హైదరాబాద్ లో ఆర్.ఎల్.సి. సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) హైదరాబాద్, ఆగస్టు 27: కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం…

సింగరేణి మైనింగ్‌ స్టాఫ్‌ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి : మైనింగ్ సిబ్బంది.

సింగరేణి మైనింగ్‌ స్టాఫ్‌ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి. కోల్‌ ఇండియా తరహా ప్రమోషన్‌ పాలసీ అమలు చేయాలి. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు వెనుకాడం: మైనింగ్‌ స్టాఫ్‌ హెచ్చరిక. భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ కు వినతిపత్రం.…

భూపాలపల్లిలో సింగరేణి మైనింగ్ స్టాఫ్ సమస్యలపై ఐక్య పోరాటం.

సింగరేణి మైనింగ్ స్టాఫ్ సమస్యలపై ఐక్య పోరాటం. కోల్ ఇండియా తరహాలో ప్రమోషన్లు కల్పించాలి. ఓసీపీ-3 మేనేజర్లకు మెమోరాండం.. స్పందించకపోతే సమ్మెకు సిద్ధం. హైదరాబాద్‌లో నిరసన చేపడతామని మైనింగ్ స్టాఫ్ హెచ్చరిక. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)…

కొత్తగూడెంలో షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులపై సమగ్ర విచారణ.

షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులపై సమగ్ర విచారణ. 40 కేసులపై రికార్డులు పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 25: షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసుల…

సింగరేణిని కాపాడుకుంటూ.. లాభాల బాటలో నడిపిస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

సింగరేణిని కాపాడుకుంటూ.. లాభాల బాటలో నడిపిస్తాం. బొగ్గుకే పరిమితం కాకుండా బంగారం, లిథియం, కీలక ఖనిజాల మైనింగ్‌లోకి అడుగులు. బీఎస్‌ఎన్‌ఎల్‌లా మారకుండా సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు. ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని నిలబెట్టడమే ప్రభుత్వ…

కొత్తగూడెం ప్రెస్‌ క్లబ్‌లో ఘనంగా షోయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలు.

షోయబుల్లా ఖాన్ సేవలు చిరస్మరణీయం. కొత్తగూడెం ప్రెస్‌ క్లబ్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 22: ప్రముఖ జర్నలిస్టు, అమరుడు షోయబుల్లా ఖాన్ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, నిజాలను…

గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటు.

గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటు. సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌కుమార్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 20: భూపాలపల్లి కేటీకే-1 గనిలో విధులు నిర్వహిస్తూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో గోపాల గోపి…

భూపాలపల్లి కేటీకే-1 ఇంక్లైన్‌ గనిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు మృతి.

భూపాలపల్లి కేటీకే-1 ఇంక్లైన్‌ గనిలో  కార్మికుడు మృతి. సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కార్మికులు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు - అప్పాని. ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే…

శాస్త్రీయ గని మూసివేతకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి.

శాస్త్రీయ గని మూసివేతకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.  గనుల ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని సూచన. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి,…

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి : ఐక్యవేదిక.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. అక్రమ కేసులు ఎత్తివేసి, ఉపా చట్టాన్ని రద్దు చేయాలి: ఐక్యవేదిక. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 19: దేశంలో వివిధ ప్రజా, సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్న రాజకీయ కార్యకర్తలు,…