Take a fresh look at your lifestyle.

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్డీవో భూజంగ్ రావు. కోటగిరి ,జనవరి 21 (లోకం తీరు న్యూస్): ఓటరు జాబిత ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బిఎల్ ఓలు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని…

ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగల బీభత్సం

కోటగిరి మండలం లో దొంగల బీభత్సం  కోటగిరి, జనవరి 21( లోకం తీరు ): ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అర్థరాత్రి దొంగతనం జరిగిన సంఘట న కోటగిరి మండలం లింగాపుర్ గ్రామంలో చోటు చేసుకొంది.శనివారం అర్థరాత్రి లింగాపూర్ గ్రామాని కి చెందిన బయ్యగారి నవీన్…

హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక బాన్సువాడ నియోజకవర్గం,  జనవరి 21( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం హున్నాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని బాన్సువాడ నియోజకవర్గ…

ఆపిల్ ఐప్యాడ్ అప్పగింత

*నలభై వేల రూపాయల ఆపిల్ ఐప్యాడ్ తిరిగి అప్పగింత* నిజామాబాద్, - బాల్కొండ నియోజకవర్గం జనవరి 21( లోకం తీరు) :- నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన కునింటి కీర్తి రెడ్డి ఈరోజు నిజామాబాదులో సికింద్రాబాద్ కు సూపర్ లగ్జరీ…

జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం

జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం  ----అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా --- నిజామాబాద్ అర్బన్, జనవరి 21 (లోకం తీరు న్యూస్ ):  జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం అనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ..

 తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ. బాల్కొండ, జనవరి 21 ( లోకం తీరు ) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో  సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో…

కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా విప్లవ నివాళి.

కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా విప్లవ నివాళి నిజామాబాద్ అర్బన్, జనవరి 21 ( లోకం తీరు ) : మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో…

వేంపల్లి గ్రామం లో పెద్ద ఊర పండగ

వేంపల్లి గ్రామం లో పెద్ద ఊర పండగ ముప్కాల్ జనవరి 21 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా  బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్  మండలం వేంపల్లి గ్రామం లో ఊర పెద్ద పండగ సందర్బంగా ఆదివారం రోజున గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు ఈ…

వికసిత భారత్ సంకల్ప యాత్రలో….అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో

    అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో నిజామాబాద్ ,జనవరి 20 ( లోకం తీరు ) :   దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారతం సంకల్ప యాత్రలో భాగంగా 2024 జనవరి 20వ తేదీన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోగల రెండు పంచాయతీలను …

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా 'నిచుళాపురి' దర్శనమిస్తుంది. 'తిరుచ్చి' సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ మనవాళ…