Take a fresh look at your lifestyle.

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ‘ఎర్రజొన్న’కు పూర్తి స్థాయి ధర…..

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా 'ఎర్రజొన్న'కు పూర్తి స్థాయి ధర సీడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశంలో కలెక్టర్ క్వింటాకు రూ. 3500 లకు తగ్గకుండా ధర చెల్లిస్తామని ట్రేడర్ల హామీ నిజామాబాద్, ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) :…

విడిసి అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తాము….

విడిసి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము.... పోలీస్ కమీషనర్ వెల్లడి.. నిజామాబాద్,  ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : గ్రామ అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఏర్పడిన (వి డి సి) ను పేద ప్రజలకు ఇబ్బంది పడేలా ఉంటే వారి…

వంద శాతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి ..

వంద శాతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి .. సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు - ఎల్ డిఎం యు.నాగ శ్రీనివాస రావ్ నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : వంద శాతం లబ్దిదారులు…

కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ.

కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ. పరిశీలించిన కలెక్టర్ నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్.ఎల్.సి) ప్రక్రియ…

తుది ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్…..

తుది ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్.. రాజకీయ పార్టీల... ప్రతినిధులకు అందజేత. నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తుది ఓటరు…

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం…

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 08 ( లోకం తీరు )  : కామారెడ్డి జిల్లాలో పారిశుద్ధ్య వారోత్సవాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈనెల 7 నుంచి 14 వరకు పట్టణ, గ్రామస్థాయిలో చేపట్టే పనుల…

రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం…

రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం కామారెడ్డి జిల్లా రామారెడ్డి  ,ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్…

ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ,ఈ…

జిల్లాలోని ఓటర్ల తుది జాబితా విడుదల….

జిల్లాలోని ఓటర్ల తుది జాబితా విడుదల - కలెక్టర్ జితేష్ పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 ( లోకం తీరు ) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెకండ్ సమ్మరి రివిజన్-2024 లో భాగంగా జనవరి 1, 2024 నాటికి అర్హత కలిగిన ఓటర్లతో…

జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎల్.పి.జి.సర్వే….

జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎల్.పి.జి.సర్వే... జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 08( లోకంతీరు ) : ప్రజాపాలన సందర్భంగా ప్రజలు సమర్పించిన ధరఖాస్తులలో గ్యాస్ కనెక్షన్ కు సంబందించి…