Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ 126 జయంతి వేడుకలు…బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల

బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రామా బాయ్ అంబేద్కర్ 126 జయంతి వేడుకలు. బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి,  ఫిబ్రవరి 7 ( లోకం తీరు ) : బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ…

స్పీకర్ గెలవరనే చరిత్రను అందరి సహకారంతో తిరగరాశాం…. పోచారం భాస్కర్ రెడ్డి.

వెలుగు విలువ తెలియాలంటే చీకటి అనుభవం తెలియాలి. 2028లో ప్రజలు బ్రహ్మండమైన మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు పోచారం శ్రీనివాస రెడ్డి. స్పీకర్ గెలవరనే చరిత్రను అందరి సహకారంతో తిరగరాశాం.పోచారం భాస్కర్ రెడ్డి. పార్టీ తరుపున…

విద్యార్థులకు అవగాహన కల్పించాలి….

విద్యార్థులకు అవగాహన కల్పించాలి.... భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : పట్టణంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యూ మండల కన్వీనర్ ఎం. నరసింహ…

వన్నెల్ బి లో పసుపు పంటను పరిశీలించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు….

వన్నెల్ బి లో పసుపు పంటను పరిశీలించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి,  ఫిబ్రవరి 07 ( లోకం తీరు  ) : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్…

పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో …..

పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ..... అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ కు ఘన సత్కారం. నిజామాబాద్ , ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : నిజామాబాదు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కెమిస్ట్రీ& డ్రగిస్ట్…

వన్నెల్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు…

వన్నెల్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు   బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 07 ( లోకం తీరు న్యూస్ ) :  నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వారి…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసిన…..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసిన - ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్, ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని ఢిల్లీలో బుధవారం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కలిశారు, జాతీయ…

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు….

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆర్ముర్ , ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఢిల్లీ లో పలువురు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది .కేంద్రం గ్రామీణ…

ప్రజా పాలనలో మహాలక్ష్మి పథకం కోసం సర్వే బృందాలు…..

ప్రజా పాలనలో మహాలక్ష్మి పథకం కోసం సర్వే బృందాలు - జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పధకం క్రింద ప్రజలు సమర్పించిన ధరఖాస్తులలో తప్పిదాలను…

నేటి నుండి 14 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్…..

నేటి నుండి 14 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహణ - జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లిననాడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని, జిల్లా…