Take a fresh look at your lifestyle.

కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం..ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్

కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం, పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్. ఫిబ్రవరి 12 తేదీన పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 2 ( లోకం తీరు ) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…

గుర్తుతెలియని వ్యక్తులు…చెరుకు తోట దగ్ధం..

ఎల్లారెడ్డి శివారులో..... గుర్తుతెలియని వ్యక్తులు చెరుకు తోట దగ్ధం కామారెడ్డి జిల్లా /సదశివనగర్ ,ఫిబ్రవరి 1 ( లోకం తీరు ) : అడ్లూరు ఎల్లారెడ్డి శివారులోని పైడి నరేందర్ రెడ్డి చెరుకు తోటను గుర్తుతెలియని వ్యక్తులు…

ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో

ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో బాల్కొండ నియోజవర్గం ,ఫిబ్రవరి 1 ( లోకం తీరు ) : బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ప్రత్యేక అధికారులు శుక్రవారం ఉదయం 9…

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు…అంతా సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం..!

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు - పది సంవత్సరాల తర్వాత స్పెషల్ ఆఫీసర్ ల పాలన..! - ముగిసిన గ్రామా పంచాయితీ పాలకవర్గాల గడువు..! - స్పెషల్ ఆఫీసర్ లు గేజిటెడ్, నాన్ -గేజిటెడ్అధికారులు - బాధ్యతలు స్వీకరించన నున్న ప్రత్యేక అధికారులుగా…

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదు.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల పరిశీలన. గ్రామస్థాయిలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం. 1524…

బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే పార్టీ

లోకం తీరు ఫిబ్రవరి 1( బాల్కొండ నియోజకవర్గం ): నిజాంబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలకడం జరిగింది. ఈ…

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…

నిజామాబాద్ ఫిబ్రవరి 1(లోకంతీరు): బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ బీహార్ మాజీ…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న. నిజామాబాద్, ఫిబ్రవరి 1( లోకం తీరు ) : బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

సదాశివనగర్ సీఐ కి కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం

సదాశివనగర్ సీఐ కి కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం సదాశివనగర్, ఫిబ్రవరి 01 (లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సీఐ సంతోష్ కుమార్ ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…

కార్యకర్త కుటుంబానికి మనో ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే………

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన...  మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్  తాడ్వాయి , ఫిబ్రవరి 01 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల నందివాడ గ్రామానికి చెందిన మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు బక్క రాజు తండ్రి రాజయ్య కొన్ని…