Take a fresh look at your lifestyle.

కొత్తగూడెంలో చెట్టును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. దుర్మరణం. 

చెట్టును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. దుర్మరణం.    విషాదం నింపిన రోడ్డు ప్రమాదం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక…

సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు:ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా – కొత్తగూడెం ఏరియా జీఎం…

సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు: ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా. RFID, GPS, CCTVలతో పకడ్బందీ పర్యవేక్షణ. బొగ్గు మాయమైందన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధం: జీఎం షాలేం రాజు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:సింగరేణి కాలరీస్…

ఈనెల 26న హైదరాబాద్‌లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు.

ఈనెల 26న హైదరాబాద్‌లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు పద్మశాలి ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:తెలంగాణ రాష్ట్ర…

కొత్తగూడెంలోని లోతువాగు అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ.

అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ. ‘అమ్మ మాట – అంగన్‌వాడి బాట’ కార్యక్రమం నిర్వహణ. చిన్నారులకు విద్యా ప్రోత్సాహం, నూతన వస్త్రాల అందజేత. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 20:‘అమ్మ మాట-అంగన్‌వాడి…

సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే కార్మిక సమస్యలు పెండింగ్ – ఏఐటీయుసి

సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే కార్మిక సమస్యలు పెండింగ్. రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.  సమస్యలు పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో కలిసి సమ్మెకు సిద్ధం.                              ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య,…

సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి – కల్వకుంట్ల కవిత.

సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి. మెడికల్ బోర్డుల ఏర్పాటుకు నెల రోజుల గడువు: కల్వకుంట్ల కవిత. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 20:సింగరేణి కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత విషయంలో…

వనజ మృతిపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు.

వనజ మృతి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు. అన్ని కోణాల్లో దర్యాప్తుకు ఆదేశాలు. విచారణకు హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 19:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి…

సింగరేణి అభివృద్ధిని పక్కనబెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది – సింగరేణి అధికారులు.

సింగరేణి అభివృద్ధిని పక్కనబెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. శ్రీరాంపూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన సింగరేణి అధికారులు. పీఆర్పీ బకాయిల చెల్లింపు, కొత్త పే-స్కేల్ అమలుకు డిమాండ్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) శ్రీరాంపూర్, జూన్ 19:…

బొగ్గు గని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎస్‌బీఐ–సీఎంపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు.

బొగ్గు గని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎస్‌బీఐ–సీఎంపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు. ప్రత్యేక వాట్సాప్ గ్రూప్, అవగాహన శిబిరాలు, డిజిటల్ సేవల విస్తరణకు చర్యలు. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 18: బొగ్గు గని పెన్షనర్లకు…

ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నాడు – కల్వకుంట్ల కవిత.

                                                        ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నాడు తల్లి కాంగ్రెస్ తోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం! ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత? కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి…