సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు.
సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు.
ఆర్జీవన్ జీఎం కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ.
స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జూన్ 17: తమ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే…