Take a fresh look at your lifestyle.

సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు.

సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ. స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) గోదావరిఖని, జూన్ 17: తమ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే…

నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలి-జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టర్.

                                                                                                                          ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలన్నింటినీ మ్యాపింగ్ చేయాలి. నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలి. ఫార్మర్…

జర్నలిస్టు ఎర్రం సతీష్ కుమార్‌కు పితృవియోగం.

జర్నలిస్టు ఎర్రం సతీష్ కుమార్‌కు పితృవియోగం. సమ్మయ్య అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 13:భూపాలపల్లి జిల్లా సీనియర్ జర్నలిస్టు,…

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది – ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్…

                                                                                                                                            కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.…

సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర…

                                                                                                                              సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.…

సింగరేణి కార్మికుల కీలక సమస్యలు పరిష్కరించాలి – సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్…

                                                                                                                                      సింగరేణి కార్మికుల కీలక సమస్యలు పరిష్కరించాలి.…

పెన్షన్ సంస్కరణలు, సీపీఆర్‌ఎంఎస్‌ఈ బలోపేతానికి ఏఐఏసీఈ డిమాండ్.

పెన్షన్ సంస్కరణలు, సీపీఆర్‌ఎంఎస్‌ఈ బలోపేతానికి ఏఐఏసీఈ డిమాండ్. విశ్రాంత బొగ్గు అధికారుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఘనంగా ఏఐఏసీఈ వ్యవస్థాపక దినోత్సవం. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 12:…

సింగరేణిలో రూ.1000 కోట్ల స్కాం – మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ.

సింగరేణిలో రూ.1000 కోట్ల స్కాం. బొగ్గు ఉత్పత్తి, ఓబీ రిమూవల్, సోలార్ ప్రాజెక్టుల్లో భారీ అవకతవకలు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 12: సింగరేణి సంస్థలో…