Take a fresh look at your lifestyle.

గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశానికి హాజరు కావాలి…..

గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశానికి హాజరు కావాలి కామారెడ్డి జిల్లా/ భిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని బిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాలలో రానున్న సెప్టెంబర్ 7 వ తేదీన వినాయక చవితి సందర్భంగా అన్ని గ్రామాల వినాయక మండప…

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి…..

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి కామారెడ్డి జిల్లా ప్రతినిధి /బిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూరు మండలం అంబేద్కర్ కాలనిలో ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి యేమియా అన్నారు. మండల…

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు – ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు…

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు - ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 30 ( లోకంతీరు ) : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది.నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ…

రుణమాఫీ అయిన లబ్ధిదారుల ఇంటింటా సర్వే …

రుణమాఫీ అయిన లబ్ధిదారుల ఇంటింటా సర్వే  కామారెడ్డి జిల్లా / భిక్కనూర్, ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారిణి రాధారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల రుణమాఫీ పొందిన లబ్ధిదారుల ఇంటింటి సర్వే ను…

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎంపిక….

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎంపిక కామారెడ్డి ప్రతినిధి/,రామారెడ్డి,ఆగస్టు 29 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలోని రెడ్డి పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎన్నికయ్యారు. వచ్చేనెల…

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా….?

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా....? -- ఇద్దరు పరిస్థితి విషమం...!  -- నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స..! కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (లోకంతీరు) : ఆస్తికోసం ఎంతకైనా తెగిస్తారు అనే నానుడి నిజమైంది. వివరాల్లోకి వెళితే…

గల్ఫ్ దేశంలో చాకిర్యాల్ వాసి మృతి….

గల్ఫ్ దేశంలో చాకిర్యాల్ వాసి మృతి - మృత దేహాన్ని అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి చేరిక - అంబులెన్సు సౌకర్యం కల్పించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 28 (…

ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి …

ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి  - డాక్టర్ సురేష్  రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో గల పీఎంపీ,ఆర్ఎంపి ల క్లినిక్ లను ఆకస్మిక తనికి చేసిన వైద్యాధికారి డాక్టర్ ఎం. సురేష్,వైద్య…

హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం…

హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం నిజామాబాద్ ,ఆగస్టు 28 ( లోకంతీరు ):  ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత…

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు….

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు  రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రం చెందిన క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని సత్తా చాటారు.16 వ యువజ్యోతి జాతీయ క్రీడ దినోత్సవాల సంబరాలు సందర్భంగా యువజ్యోతి జోనల్ డిస్ట్రిక్ట్…