Take a fresh look at your lifestyle.

రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం….

రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం రోడ్లపై దాన్యం ఆరబెడితే కఠిన చర్యలు వేల్పూర్ పోలీసులు బాల్కొండ , ఫిబ్రవరి  27 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పోచంపల్లి గ్రామ శివారులో రోడ్లపై ధాన్యం…

ఇంటర్ పరీక్షలకు వేళాయె……

రేపటి నుండే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. ఇంటర్ ప్రథమ సం.జనరల్లో 208…

సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు…..

సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు. అధికారుల కోసం ప్రజల పడిగాపులు పట్టించుకోని ఉన్నతధికారులు తక్షణమే తాగు చర్యలు తీసుకోవాలి  బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 27 ( లోకంతీరు) : పోతంగల్ రెవెన్యూ కార్యాలయంలో…

ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొవాలి.

ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొవాలి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని రామకృష్ణ అడుగు జాడలలో నడవాలని మాజీ…

కాంగ్రెస్ లో చేరిన పలువురు బిఆర్ఎస్ నేతలు…..

బిఆర్ఎస్ కు షాక్..... ఎంపీటీసీ మరియు ఉపసర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక  బాన్సువాడ, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ): బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జ్, మాజీ…

గుడ్డి రాజకీయాలకు స్వస్తిపలికి… బిఆర్ఎస్ శనిని వదిలంచుకున్నాం.

గుడ్డి రాజకీయాలకు స్వస్తిపలికి... బిఆర్ఎస్ శనిని వదిలంచుకున్నాం. స్వార్థపూరిత రాజకీయాలు చేసేదెవరో ప్రజలకు తెలుసు. వల్లేపల్లి శ్రీనివాస్. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రజా ప్రయోజనాల కోసమే పార్టీ మారడం జరిగిందనీ మాజీ…

రైతు భరోసాకు సీలింగ్‌ పెట్టే యోచనలో సర్కారు..?

రైతు భరోసాకు సీలింగ్‌ పెట్టే యోచనలో సర్కారు..? ఐదు ఎకరాల...పది ఎకరాల.... ఐదెకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన ఐటీ రిటర్న్ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు నో.? మార్గదర్శకాలరూపకల్పనలో…

మిర్జాపూర్ క్యాంపులో వేడుకగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ….

మిర్జాపూర్ క్యాంపులో వేడుకగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు అధ్యులు ఎన్టీఆర్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు) : కులాలకు మతాలకు అతీతంగా ప్రజా రంజక పాలన…

గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు…

గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు... నిజామాబాద్ , ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) :  అభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్…

బిఆర్ఎస్ అవినీతి బయటపెట్టిన…అర్బన్ ఎమ్మెల్యే

గత ప్రభుత్వం బిఆర్ఎస్ అవినీతిని బయటపెట్టిన - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ ,ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) :  గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడతామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.శనివారం…