Take a fresh look at your lifestyle.
Browsing Category

Health

మానసిక ఒత్తిడిని అధిగమిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు….

మానసిక ఒత్తిడిని అధిగమిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు   - సైకియాట్రిస్ట్ డా.రమణ కామారెడ్డి జిల్లా/ తాడ్వాయి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : విద్యార్థులు క్షణికావేశాలకు లోను కాకూడదని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని మొబైల్…

ప్రత్యేక వైద్య శిబిరం ….

ప్రత్యేక వైద్య శిబిరం  రామారెడ్డి, సెప్టెంబర్ 03 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాల కు పంపించడం జరిగింది. వారి ఆరోగ్య రీత్యా డాక్టర్ సురేష్ పునరావాస…

డెంగ్యూ జ్వరం జర జాగ్రత్త ఆదమరిస్తే అంతే..!

డెంగ్యూ జ్వరం జర జాగ్రత్త ఆదమరిస్తే అంతే..! కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ ప్రభావం వర్షా కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇది డెంగ్యూ వైరస్ నాలుగు రకాల…

గోగుల్ తండా గ్రామ పరిధిలో ఒకరికి డెంగ్యూ…..

గోగుల్ తండా గ్రామ పరిధిలో ఒకరికి డెంగ్యూ కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : రామారెడ్డి ప్రభుత్వ దావకాన పరిధిలో గల గోగుల్ తండా లో డెంగ్యూ పాజిటివ్ కేసు రావడం జరిగింది. అక్కడికి వైద్యాధికారి డాక్టర్ ఎం సురేష్ వెళ్లి ఆ యొక్క…

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి…..

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులతో వీ.సీ ద్వారా సమీక్ష నిజామాబాద్, ఆగస్టు 31 ( లోకంతీరు ) : సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని…

మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి, ఆస్పత్రులు తనిఖీ….

మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి, ఆస్పత్రులు తనిఖీ - ఓ ప్రైవేట్ ఆసుపత్రి సీజ్ రామారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : రామరెడ్డి మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి ఆస్పత్రుల తనిఖీల లో భాగంగా మండల వైద్యాధికారి సురేష్, వైద్య బృందం గురువారం మండల…

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి…..

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి కామారెడ్డి జిల్లా ప్రతినిధి /బిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూరు మండలం అంబేద్కర్ కాలనిలో ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి యేమియా అన్నారు. మండల…

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు – ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు…

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు - ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 30 ( లోకంతీరు ) : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది.నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ…

ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి …

ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి  - డాక్టర్ సురేష్  రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో గల పీఎంపీ,ఆర్ఎంపి ల క్లినిక్ లను ఆకస్మిక తనికి చేసిన వైద్యాధికారి డాక్టర్ ఎం. సురేష్,వైద్య…

జిజిహెచ్ లో తల్లిపాల వారోత్సవాలు… 

జిజిహెచ్ లో తల్లిపాల వారోత్సవాలు...  నిజామాబాద్, ఆగస్టు 03(లోకంతీరు) :  ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిడిపిఓ డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో జిజిహెచ్ లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా సూపరెండేంట్ డాక్టర్…