Take a fresh look at your lifestyle.
Browsing Category

Singareni

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా కొరిమి రాజ్‌కుమార్.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా కొరిమి రాజ్‌కుమార్. రాష్ట్ర కమిటీలో భూపాలపల్లికి పెద్దపీట. కౌన్సిల్ సభ్యులుగా కుడుదుల వెంకటేష్, మోటపలుకుల రమేష్, క్యాథరాజు సతీష్, కొరిమి సుగుణ. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 9:…

కార్మికుల ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమే : కొరిమి రాజ్‌కుమార్.

కార్మికుల ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమే. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతాం. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 9: సింగరేణి…

కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం : కొరిమి రాజ్ కుమార్.

కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం. కొమురయ్య పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలి. నల్ల నేలపై పొడిచిన ఎర్ర పొద్దు కొమురయ్య. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్. జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 6:సింగరేణి కార్మికుల…

సింగరేణి 12 ఏరియాల్లో గెలుపే లక్ష్యం: జనక్ ప్రసాద్.

సింగరేణి 12 ఏరియాల్లో గెలుపే లక్ష్యం: జనక్ ప్రసాద్. కార్మిక నాయకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. సంజీవరెడ్డికి రాజ్యసభ, జనక్ ప్రసాద్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం. గోదావరిఖని, సెప్టెంబర్ 6: సింగరేణి…

సింగరేణిలో 17 ఏళ్ల తర్వాత కార్మికులకు భారీ అగ్రిమెంట్‌ : కొరిమి రాజ్‌కుమార్‌.

సింగరేణిలో 17 ఏళ్ల తర్వాత కార్మికులకు భారీ అగ్రిమెంట్‌. పెర్క్స్‌ ఆదాయపు పన్ను రీఫండ్‌ నుంచి 24 డిమాండ్ల పరిష్కారం వరకు.. ఏఐటీయూసీ ఘన విజయం: కొరిమి రాజ్‌కుమార్‌. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భూపాలపల్లి, ఆగస్టు 30: సుమారు 17 ఏళ్ల తర్వాత…

భూపాలపల్లిలో మూడో రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక.

మూడో రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 16:భూపాలపల్లి ఏరియాలోని కృష్ణ కాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య నాటకోత్సవాలు ప్రేక్షకులను…

2026-27 ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియాను లాభాల బాటలోకి తీసుకెళ్లాలి : భూపాలపల్లి ఏరియా జిఎం.

2026-27 ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియాను లాభాల బాటలోకి తీసుకెళ్లాలి. భద్రత, ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమంపై సమిష్టి కృషి అవసరం. సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)…

అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.

అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ఆకట్టుకుంది. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వం, రాజ్యాంగ…

అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు ఖండనీయం: బీఎంఎస్ నాయకులు.

అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు ఖండనీయం: బీఎంఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం, కార్మిక హక్కుల సాధనలో అప్పాని సేవలు మరువలేనివి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)జయశంకర్-భూపాలపల్లి, జూలై 19:బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌పై…

రాష్ట్ర ఇంధన అవసరాలకు అనుగుణంగా సింగరేణి కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధన వేగవంతం చేయాలి: భట్టి…

రాష్ట్ర ఇంధన అవసరాలకు అనుగుణంగా సింగరేణి కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధన వేగవంతం చేయాలి.