Take a fresh look at your lifestyle.
Browsing Category

Aggriculture

బాల్కొండ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన…

బాల్కొండ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 25 (లోకంతీరు) : రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అద్భుతమైన పంట దిగుబడులను సాధించవచ్చు అని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్…

రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి….

రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి  - మాజి జడ్పిటిసి మనోహర్ రెడ్డి నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 22( లోకంతీరు ) : రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర జడ్పిటిసిల పోరం ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి…

అకాల వర్షం కారణంగా నష్టపోయిన కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కిసాన్ మోర్చా కోఆర్డినేటర్ ….

అకాల వర్షాలతో  నష్టపోయిన కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కిసాన్ మోర్చా పార్లమెంట్ కోఆర్డినేటర్ నూతల శ్రీనివాస్ రెడ్డి నందిపేట్, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా  మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో గత రెండు రోజులగా…

అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలు…. రైతు కంట కన్నీరు…..

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం సరే..! తడిసిన ధాన్యం సంగతి ఎలా...? కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం రైతు కంట కన్నీరు..! అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలు..![ కానరాని అధికార నాయకులు...? వ్యవసాయ…

వరి రైతులను వెంటాడుతున్న మొగి పురుగు…..ఆందోళన చెందుతున్న అన్నదాతలు

వరి రైతులను వెంటాడుతున్న మొగి పురుగు..! -వేలల ఎకరాల్లో పంటలకు నష్టం -ఎన్ని మందులు పిచికారీ చేసిన కానరాని ఫలితం -క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా అధికారులు ఫలితం లేదంటున్న రైతులు -ఉద్రిక్తంగా వ్యాపిస్తున్న మొగ్గి -ఆందోళన చెందుతున్న…

రైతు భరోసాకు సీలింగ్‌ పెట్టే యోచనలో సర్కారు..?

రైతు భరోసాకు సీలింగ్‌ పెట్టే యోచనలో సర్కారు..? ఐదు ఎకరాల...పది ఎకరాల.... ఐదెకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన ఐటీ రిటర్న్ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు నో.? మార్గదర్శకాలరూపకల్పనలో…

పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిచాలి….

పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిచాలి • ప్రయివేట్ మార్కెట్ లో అమ్ముకొని రూ.2వేలు నష్టపోతున్న రైతులు... • ప్రభుత్వం చొరవ చూపి కొనుగులు కేంద్రాన్ని ప్రారంభించాలని ........ బిఆర్ ఎస్ డిమాండ్.…

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి…..

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి బాల్కొండ, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) :  బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో వరి పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి రైతులను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ,…

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ‘ఎర్రజొన్న’కు పూర్తి స్థాయి ధర…..

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా 'ఎర్రజొన్న'కు పూర్తి స్థాయి ధర సీడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశంలో కలెక్టర్ క్వింటాకు రూ. 3500 లకు తగ్గకుండా ధర చెల్లిస్తామని ట్రేడర్ల హామీ నిజామాబాద్, ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) :…

వన్నెల్ బి లో పసుపు పంటను పరిశీలించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు….

వన్నెల్ బి లో పసుపు పంటను పరిశీలించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి,  ఫిబ్రవరి 07 ( లోకం తీరు  ) : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్…