Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మహిళా సాధికారత కేవలం బిజెపితోనే సాధ్యం…..

మహిళా సాధికారత కేవలం బిజెపితోనే సాధ్యం  మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి వందన్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధి...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నారి శక్తి వందన్…

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం…….

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం బీసీ సంఘం అధ్వర్యంలో నిర్వహణ. రాజకీయ, సామాజిక చైతన్యంతోనే బీసీల అభ్యున్నతి. దేశ ప్రధానిగా బీసీ బిడ్డ నరేంద్ర మోడీ. నిజామాబాద్, ఫిబ్రవరి 04 ( లోకం తీరు న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ నూతన…

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గం ఫిబ్రవరి 03  ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రం లో మెండోరా,నెహ్రూనగర్ గ్రామపంచాయతీ లకు స్పెషల్ ఆఫీసర్ గా…

హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ…

ఆదివారం నాడు హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ): బహుళ సాహితీ ప్రక్రియల్లో సాహితీ సృజన గావిస్తున్న రచయితల్ని ప్రోత్సహిస్తూ వెన్ను దన్నై నిలుస్తున్న హరిదా రచయితల సంఘం…

గోవింద నామస్మరణలతో మార్మోగిన లింబాద్రి గుట్ట

గోవింద నామస్మరణలతో మార్మోగిన లింబాద్రి గుట్ట భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 03 (లోకం తీరు): దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్టపై…

వన్నెల్ బీ లో దోమల బెడదా నివారణ కార్యక్రమం….

వన్నెల్ బీ లో దోమల బెడదా నివారణ కార్యక్రమం. స్పందించి చర్యలు తీసుకున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎం.పీ.ఓ వెంకటేశ్వర్లు. బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామం…

వినోద్ స్మారక టోర్నమెంట్ ను ప్రారంభించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్…

వినోద్ స్మారక టోర్నమెంట్ ను ప్రారంభించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 03( లోకం తీరు న్యూస్ ) :  నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలో యువ యూత్…

శ్రీ చైతన్య పాఠశాలలో 8,9,10 తరగతులకు పరిమిషన్ లేవు..

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న యాజమాన్యం శ్రీ చైతన్య పాఠశాలలో 8,9,10 తరగతులకు పరిమిషన్ లేవు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ.. అకాడమీక్ పూర్తవుతున్న చర్యలు శూన్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు..! అఖిల భారత విద్యార్థి…

ప్రత్యేక అధికారులు సమర్ధవంతంగా సేవలు అందించాలి…

ప్రత్యేక అధికారులు సమర్ధవంతంగా సేవలు అందించాలి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఈ నెల 07 నుండి 15 వరకు జీ.పీలలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

జీవో నంబర్ 55 వెంటనే రద్దు చేయాలి..

జీవో నంబర్ 55 వెంటనే రద్దు చేయాలి ఎబివిపి తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో…