Take a fresh look at your lifestyle.

తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించాలి :…

తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించాలి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఎబికెఎంఎస్-బిఎంఎస్ వినతి. ఇల్లందు పూసపల్లి ఓసీ ప్రారంభం, 12వ వేతన కమిటీ ఏర్పాటు, రూ.56 వేల కోట్ల…

కార్తికేయ ఎన్‌క్లేవ్ కాలనీ రోడ్లు, పార్కు అభివృద్ధికి వినతిపత్రం.

కాలనీ రోడ్లు, పార్కు అభివృద్ధికి వినతిపత్రం. ఉప్పల్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కార్తికేయ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఘట్కేసర్, జూన్ 30: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం డివిజన్…

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.12 కోట్ల అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్ : వర్చువల్ గా…

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.12 కోట్ల అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్. హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి. ప్రజలకు మరింత చేరువ కానున్న నాణ్యమైన వైద్య సేవలు: ఎమ్మెల్యే. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) హైదరాబాద్/భూపాలపల్లి,…

సింగరేణి వ్యాప్తంగా రోడ్డెక్కిన అధికారులు: 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ఉధృతం

సింగరేణి వ్యాప్తంగా రోడ్డెక్కిన అధికారులు: 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ఉధృతం వేతన సవరణ, పీఆర్పీ బకాయిల చెల్లింపుకై పోరాటం భూపాలపల్లి, రామగుండంతో పాటు మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున దీక్షలు అధికారుల…

పెద్దాసుపత్రులకు తీసిపోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు.

0 పెద్దాసుపత్రులకు తీసిపోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు. విరిగిన పై దవడకు అత్యాధునిక శస్త్రచికిత్స విజయవంతం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) పాల్వంచ, జూన్ 29:భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం మరోసారి తన…

సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి : మోటపలుకుల…

సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. గనుల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలి. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్. (ప్రజాలక్ష్యం…

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: భద్రాద్రి జిల్లా…

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 28: పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో…

జూన్ 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు ఆశీర్వాద సభ’ :మంత్రి పొంగులేటి…

జూన్ 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు ఆశీర్వాద సభ’. అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం. భారీ వర్షాలొచ్చినా సభ విజయవంతం కావడం ఖాయం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఖమ్మం, జూన్…

పోలియో రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య.

పోలియో రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) టేకులపల్లి, జూన్ 28:పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య…

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి : జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టర్.

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 28:చిన్నారులు పోలియో మహమ్మారి బారినపడకుండా కాపాడేందుకు ప్రతి…