Take a fresh look at your lifestyle.

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి….

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి ఎల్లారెడ్డి ,ఆగస్టు 21 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఎస్ నవీన్ కుమార్ చారి ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గ వివరాలను ఆయన వెల్లడించారు. మండల స్వర్ణకార సంఘం…

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం….

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అగస్టు 21 (లోకంతీరు) : రాజంపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఏ ఎస్సై గంగారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పండరి గౌడ్ లకు రాజంపేట పోలీసు సిబ్బంది శాలువాతో…

మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం…

మండల కేంద్రంలో భారత్ బంద్  విజయవంతం కామారెడ్డి జిల్లా /రాజంపేట,అగస్టు 21 (లోకంతీరు): సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ తీర్పు పట్ల నిరసనగా రాజంపేట మండల కేంద్రంలో భారత్ బంద్ పిలుపులో భాగంగా శివాయిపల్లి, పొందుర్తి, ఆరేపల్లి, తలమడ్ల…

డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం….

డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం  - జిల్లా కేంద్రంలో న్యాయవాదులు, డాక్టర్స్ ల కొవ్వొత్తులతో  ర్యాలీ  కామారెడ్డి జిల్లా, ఆగస్టు 21( లోకంతీరు ) :  కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని, అలాగే…

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు సురక్షితం….

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు సురక్షితం రామారెడ్డి, ఆగస్టు 21 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం కామారెడ్డి నుండి రామారెడ్డి వెళ్లే రహదారిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే గంగమ్మ వాగు ప్రాంతంలో మద్దికుంట…

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి….

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి - నిందితులను కఠినంగా శిక్షించాలి - పి.డి.యస్.యు - పిఒడబ్ల్యూ డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 21(లోకంతీరు) : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కామారెడ్డి జిల్లా /రాజంపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన లకావర్ మల్లేష్ తండ్రి దీప్ సింగ్, వయసు 27, కులం ఎస్టీ వృత్తి వ్యవసాయం భార్య భర్తల గొడవలో పురుగుల మందు…

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం….

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం - వ్యవసాయ అధికారి సునీత రాణి కామారెడ్డి జిల్లా/ రాజంపేట, ఆగస్టు 20 (లోకంతీరు) : రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నూతన మండల వ్యవసాయ అధికారిణి సునీత…

భారత్ బంద్ ను విజయవంతం చేయాలి…

భారత్ బంద్ ను విజయవంతం చేయాలి కామారెడ్డి జిల్లా,అగస్టు 20 (లోకంతీరు) : సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 21న వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి…

ఇంకెన్నాళ్లు ఆరు గ్యారంటీల అమలు…

ఇంకెన్నాళ్లు ఆరు గ్యారంటీల అమలు ? కమ్మర్పల్లి, ఆగస్టు 20(లోకంతీరు) : ఎన్నికల సమయంలో రైతులకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా అటు ఆరు గ్యారెంటీలను…