Take a fresh look at your lifestyle.

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్యకు మాతృ వియోగం….

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్యకు మాతృ వియోగం. కోటగిరి/బాన్సువాడ, మార్చ్ 13 ( లోకంతీరు ) : సిపిఐ జిల్లా నాయకులు,ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓ మయ్య తల్లి గంగమ్మ బుధవారం హటత్ మరణం చెంది నారు.గంగమ్మ అంతిమసంస్కారాలు…

రోడ్ విస్తీర్ణలో భూములు కోల్పోతున్న రైతులకు మద్దత్తుగా ఆందోళన చేస్తున్న ఉద్యమనేతల…

మాస్ లైన్ నేతల అరెస్ట్...భీంగల్ ఉద్రిక్తం... పోలీస్ స్టేషన్ ముందు భీంగల్ ఎస్ఐ హరిబాబు దిష్టి బొమ్మ దగ్ధం ఉద్యమ నేతలపట్ల దురుసుగా ప్రవర్తించిన భీంగల్ SI హరిబాబును సస్పెండ్ చేయాలి మోర్తాడ్ లో రోడ్ విస్తీర్ణలో భూములు…

కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయి….

కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయి. కోటగిరి/బాన్సువాడ, మార్చి 13 ( లోకంతీరు ) : కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని బీసీ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.బుధవారం…

బెహరన్ తెలుగు కళా సమితి చొరవతో…. స్వగ్రామం చేరిన మృతదేహం….

బెహరన్ తెలుగు కళా సమితి చొరవతో.... వారం రోజుల్లోనే స్వగ్రామం చేరిన మృతదేహం మృతదేహం తెప్పించడానికి కృషి చేసిన కోటపాటి నర్సింహా నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు భీంగల్ ప్రతినిధి, మార్చి13 ( లోకంతీరు ) : బడా భీంగల్…

సి ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం….

సి ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మార్చి13  ( లోకంతీరు )  : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెడ్డి…

కార్పొరేషన్లలో కుమ్మరులకు దక్కని చోటు…..

కార్పొరేషన్లలో కుమ్మరులకు దక్కని చోటు ఆర్థికంగా వెనుకబడడమే గుర్తింపు లేకపోవడానికి కారణమా... సమాజంలో వ్యక్తి పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసే వరకు కుమ్మరి కుండ అవసరమే కామారెడ్డి జిల్లా కామారెడ్డి , మార్చి 13  (…

కస్తూర్బాగాంధీ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ…..

కస్తూర్బాగాంధీ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ. కోటగిరి/బాన్సువాడ, మార్చ్ 13 ( లోకంతీరు ) :-కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలోని విద్యార్థులకు బుధవారం లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో పరీక్ష…

ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలి…..

ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాల  బీబీపేట,  మార్చి 13 ( లోకంతీరు) :  కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో ఇల్లు లేక చాయ్ హోటల్ నడుపుతూ ఉపాధి పొందే నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించి ఇల్లు మంజూరు…

పలు విద్యాసంస్థలను సందర్శించిన జిల్లా విద్యా శాఖ అధికారి …

పలు విద్యాసంస్థలను సందర్శించిన జిల్లా విద్యా శాఖ అధికారి మోర్తాడు, మార్చ్ 12 ( లోకంతీరు ) :  మోర్తాడు మండల కేంద్రంలోని కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల ,బాలికల ప్రాథమిక పాఠశాల మరియు మండల విద్యా వనరుల కేంద్రాన్ని…

బీసీ కార్పొరేషన్ల ఆమోదంపై హర్షం ….

బీసీ కార్పొరేషన్ల ఆమోదంపై హర్షం  సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు  జాతీయ బీసీ సంఘంలో హర్షాతిరేకాలు నిజామాబాద్, మార్చ్ 12 ( లోకంతీరు ) :  బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం…