Take a fresh look at your lifestyle.

డాక్టర్ ఎడవల్లి కృష్ణకు గౌరవ డాక్టరేట్ .

డాక్టర్ ఎడవల్లి కృష్ణకు గౌరవ డాక్టరేట్ . ప్రధానం చేసిన మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ.  విద్యా, సామాజిక సేవలకు అంతర్జాతీయ గుర్తింపు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 20: ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకుడు,…

పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయానికి రూ.15 లక్షల విలువైన రథం విరాళం.

పెద్దమ్మతల్లి ఆలయానికి రూ.15 లక్షల విలువైన రథం విరాళం. అమెరికా ప్రవాస దంపతుల దాతృత్వం.. రథోత్సవ కానుకగా 18 అడుగుల రథం సమర్పణ. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) పాల్వంచ, జూలై 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని…

అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు ఖండనీయం: బీఎంఎస్ నాయకులు.

అప్పాని శ్రీనివాస్‌పై విమర్శలు ఖండనీయం: బీఎంఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం, కార్మిక హక్కుల సాధనలో అప్పాని సేవలు మరువలేనివి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)జయశంకర్-భూపాలపల్లి, జూలై 19:బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌పై…

మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తాం: డాక్టర్ జనక్ ప్రసాద్.

మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తాం: డాక్టర్ జనక్ ప్రసాద్. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మైనింగ్ స్టాఫ్ సమావేశం. కేడర్ స్కీమ్, పదోన్నతులు, అండర్ మేనేజర్ పోస్టులు, ఛార్జ్ అలవెన్స్ సహా పలు…

ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం:ఉప ముఖ్యమంత్రి భట్టి…

ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం:ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - రొంపేడులో రూ.3.25 కోట్లతో 33/11 కేవీ ఉపకేంద్రానికి శంకుస్థాపన.- ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌లో నూతన ఉపకేంద్రాన్ని ప్రజలకు అంకితం.-…

బూటకపు మెడికల్ బోర్డును రద్దు చేసి రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలి: ఏఐటియుసి.

బూటకపు మెడికల్ బోర్డును రద్దు చేసి రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలి: ఏఐటియుసి. - కార్మికుల జీవితాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని మిరియాల రంగయ్య ఆరోపణ.- అర్హులైన కార్మికులను ఇన్వాలిడేట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్.…

రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి జిల్లాకు ఏడు పతకాలు.

రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి జిల్లాకు ఏడు పతకాలు. - రెండు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలతో అథ్లెట్ల సత్తా.- విజేతలను అభినందించిన జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)పాల్వంచ,…

అందెశ్రీ స్మృతివనం వేదికను రాజకీయాలకు వాడొద్దు: బీఆర్ఎస్ నేతల విమర్శ.

అందెశ్రీ స్మృతివనం వేదికను రాజకీయాలకు వాడొద్దు: బీఆర్ఎస్ నేతల విమర్శ. - సాహిత్య కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలు తగవన్న రాగిడి లక్ష్మారెడ్డి.- ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. (ప్రజాలక్ష్యం…

సింగరేణిలో అందని ద్రాక్షగా మారిన వారసత్వ ఉద్యోగాలు : అప్పాని శ్రీనివాస్.

సింగరేణిలో అందని ద్రాక్షగా మారిన వారసత్వ ఉద్యోగాలు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆశలను వమ్ము చేస్తోంది: అప్పాని శ్రీనివాస్. సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)…

సింగరేణి మెడికల్ బోర్డుపై గొప్పలు చెప్పిన సంఘాలు ఇప్పుడు ఎందుకు మౌనం? : టీజీబీకేఎస్…

మెడికల్ బోర్డుపై గొప్పలు చెప్పిన సంఘాలు ఇప్పుడు ఎందుకు మౌనం?. టీజీబీకేఎస్ అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య. - కేవలం 24 మందినే అన్‌ఫిట్ చేసి యాజమాన్యం చేతులు దులుపుకుందన్నారు.- కార్మికులకు న్యాయం కోసం అన్ని సంఘాలు సమిష్టిగా…