Take a fresh look at your lifestyle.

గారేపల్లిలో ఘనంగా ‘గోరింటాకు సంబరాలు’.

గారేపల్లిలో ఘనంగా 'గోరింటాకు సంబరాలు'. ఆషాడ మాసం సందర్భంగా మహిళల సందడి.. ఆటపాటలు, నృత్యాలతో ఉత్సాహభరిత వేడుకలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) కాటారం, జూలై 29: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి…

కలాం ఆశయాలు యువతకు శాశ్వత స్ఫూర్తి: వేముల మహేష్ గౌడ్.

కలాం ఆశయాలు యువతకు శాశ్వత స్ఫూర్తి: వేముల మహేష్ గౌడ్. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఘట్‌కేసర్, జూలై 27:భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా…

హామీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్ అధికారం వీడాలి : డాక్టర్ గడల శ్రీనివాసరావు.

హామీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్ అధికారం వీడాలి: జనసేన ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లలో పోటీ చేస్తాం – డాక్టర్ గడల శ్రీనివాసరావు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 26:ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్…

అవయవదాన అవగాహనకు కృషి చేస్తాం : ఐ ఆర్గాన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ కాటారం…

అవయవదాన అవగాహనకు కృషి చేస్తాం. ఐ ఆర్గాన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ కాటారం కమిటి ఎన్నిక . (ప్రజాలక్ష్యం ప్రతినిధి)జయశంకర్-భూపాలపల్లి, జూలై 26:ఐ ఆర్గాన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ కాటారం మండల…

విద్యార్థుల ఐక్య పోరాటాలతో ప్రజాస్వామ్యం గెలిచింది: కొరిమి రాజ్‌కుమార్.

విద్యార్థుల ఐక్య పోరాటాలతో ప్రజాస్వామ్యం గెలిచింది: కొరిమి రాజ్‌కుమార్. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే రద్దు చేయాలి – సీపీఐ డిమాండ్. భూపాలపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి,…

ఆదిలాబాద్ లో అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.

అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు. బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారినే టార్గెట్‌. ప్రధాన నిందితుడు అరెస్ట్ – రూ.1.80 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో 22 కేసుల్లో ప్రమేయం. పరారీలో మరో నలుగురు…

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ హెచ్చరిక : కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోరుతాం…

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ హెచ్చరిక. ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారి.. ముందస్తు కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం. కేంద్రానికి నివేదిక పంపి సహాయం కోరుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. (ప్రజాలక్ష్యం…

విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం : యూవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్..

విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం. కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. యూవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) కాటారం, జూలై 21: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం…

మహబూబాబాద్ ప్రజలకు అందుబాటులో యశోద హాస్పిటల్స్ నిపుణుల సేవలు.

అత్యాధునిక సాంకేతికతతో జీర్ణవ్యవస్థ, కాలేయ వ్యాధులకు సమగ్ర చికిత్స.మహబూబాబాద్ ప్రజలకు అందుబాటులో యశోద హాస్పిటల్స్ నిపుణుల సేవలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)మహబూబాబాద్ టౌన్, జూలై 21:జీర్ణవ్యవస్థ, కాలేయం, ప్యాంక్రియాస్, పిత్తనాళాలకు సంబంధించిన…