Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.?

రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.? -- తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం..! -- గాయత్రి రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది -- ఆందోళన అవసరం లేదు -- గాయత్రి యజమాన్యం కామారెడ్డి జిల్లా, జులై 24 ( లోకంతీరు ) : 2600 మంది…

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  జులై 24 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏరుగట్ల మండల టిఆర్ఎస్…

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి….

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి - మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి లో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం…

మోర్తాడ్ లో ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు జిల్లా కలెక్టర్…..

మోర్తాడ్ లో ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు జిల్లా కలెక్టర్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 23 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజా పాలన లో పథకాలను ప్రతి ఒక్కరికి అందించేలా మండల అధికారులు…

ఛాత్రోపాధ్యాయుల సమక్షంలోనే విచారణ చేస్తాం…..

ఛాత్రోపాధ్యాయుల సమక్షంలోనే విచారణ చేస్తాం. - PDSU నాయకులకు RJD హామీ నిజామాబాద్ ,జులై 23 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో గల డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పై ఛాత్రోపాధ్యాయులు, పి.డి.ఎస్.యు నాయకులు చేసిన ఫిర్యాదులపై వరంగల్ ఆర్జెడి…

తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది జీరో …..

తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది జీరో - నేషనల్ కో ఆర్డీనేటర్ నీలం రమేష్ కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : భారత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని అల్ ఇండియా కిసాన్ సెల్ నేషనల్…

జిజిహెచ్ ను సందర్శించిన ప్రత్యెక కేంద్ర బృందం ….

జిజిహెచ్ ను సందర్శించిన ప్రత్యెక కేంద్ర బృందం .... నిజామాబాద్ , జులై 23 ( లోకంతీరు ) : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేంద్ర ప్రత్యేక బృందం సందర్శించారు.బుదవారం జిజిహెచ్ నిజామాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్…

గ్రామ బిజెపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా…

గ్రామ బిజెపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలంలోని గ్రామ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు 157 బూతు అధ్యక్షులు కమ్మరి నాగరాజు మంగళవారం రోజు రాజీనామా చేశారు. ఈ…

అధికారుల బదిలీలు……..

అధికారుల బదిలీలు  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 23 ( లోకంతీరు ) : ముప్కాల్ ఎంపీవో భరత్ చంద్రతో పాటు మరో ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు (నల్లూర్, కొత్తపల్లి, రెంజర్ల) బదిలీలపై మరొక చోటికి వెళ్లడం జరిగిందని ఎంపీడీవో మహమ్మద్…

ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలి….

ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలి - కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా / రామారెడ్డి, జూలై 22 ( లోకంతీరు ) : రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ…