Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రేపు రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటన.

రేపు రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటన అధికారులకు జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాలు (ప్రజాలక్ష్యం ప్రతినిధి)ఆసిఫాబాద్, మే 27:ఈనెల 29న రాష్ట్ర గవర్నర్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత ఒక ప్రకటనలో తెలిపారు.…

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి                                                                            అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హరిత సమీక్ష సమావేశం. (ప్రజాలక్ష్యం…

ఘనంగా మున్నూరు కాపు సంఘం ఆత్మీయ చైతన్య సదస్సు.

ఘనంగా మున్నూరు కాపు సంఘం ఆత్మీయ చైతన్య సదస్సు ఆసిఫాబాద్ పట్టణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక (ప్రజాలక్ష్యం ప్రతినిధి)ఆసిఫాబాద్, మే 27: జిల్లా కేంద్రంలోని స్థానిక రోజ్ గార్డెన్‌లో మున్నూరు కాపు సంఘం పట్టణ ఆత్మీయ చైతన్య…

ఈదురు గాలుల బాధిత కుటుంబాలకు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరామర్శ

ఈదురు గాలుల బాధిత కుటుంబాలకు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరామర్శ తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత (ప్రజాలక్ష్యం ప్రతినిధి)ఖానాపూర్, మే 27: మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలుల బీభత్సానికి…

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా కొండ్లెపు అర్జున్ నియామకం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)జగిత్యాల, మే 27: టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన కొండ్లెపు అర్జున్ మోచిని నియమిస్తూ రాష్ట్ర పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్…

సింగరేణి వికాసమే ప్రభుత్వ ధ్యేయం. ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలి. కోల్‌బెల్ట్…

(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, మే 25: ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి సంస్థ నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించడం అత్యవసరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యానికి సూచించారు.…

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)జయశంకర్-భూపాలపల్లి, మే 24:భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం సాయంత్రం గణపురం

కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సమీపంలో

భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ఎల్‌ అండ్‌ టీ కార్యాలయంలో ఎగసిపడుతున్న మంటలుమంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బందిమహాదేవపూర్‌ మండలం అంబటిపల్లి(మేడిగడ్డ)లో ఘటన కార్యాలయందగ్గర పంటవ్యర్థాలకు నిప్పుపెట్టిన రైతులుఎల్ అండ్ టీ కార్యాలయానికి వ్యాపించిన మంటలు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత….

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 (లోకంతీరు) : వేల్పూర్ మండలం రమన్నపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఇటి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్…