Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి…

రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి కామారెడ్డి జిల్లా/ బీబీపేట,  ఆగస్టు 22 (లోకంతీరు): జిల్లాలోని బీబీపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా మూడు విడుతలుగా రెండు లక్షల…

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్….

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 22 ( లోకంతీరు) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పంట రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ…

మూడవ కల్లు డిపో పై… ఆరోపణలు అవాస్తవం

మూడవ కల్లు డిపో పై... ఆరోపణలు అవాస్తవం - భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ నిజామాబాద్ ,ఆగస్టు 22(లోకంతీరు) :  నిజామాబాద్ నగరంలో గల మూడవ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం పై పలువురు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని…

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి…

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి - బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలెందర్ రెడ్డి ఎల్లారెడ్డి,ఆగస్టు 21(లోకంతీరు) : రైతు రుణమాఫీలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని…

మన్యం విప్లవ వీరుడు పండు పడాల్….!

మన్యం విప్లవ వీరుడు పండు పడాల్....! గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసి రచయితల వేదిక కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : మన దేశానికి స్వాతంత్ర్యం లభించడం వెనుక ఎందరో త్యాగధనుల పోరాట స్ఫూర్తి దాగున్నది. ఈనాటి భారతీయుల…

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్…..

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్ -- ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : పల్లె ప్రకృతి వనం లో చెట్లు దట్టంగా పెరిగి అల్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.…

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి….

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి ఎల్లారెడ్డి ,ఆగస్టు 21 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఎస్ నవీన్ కుమార్ చారి ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గ వివరాలను ఆయన వెల్లడించారు. మండల స్వర్ణకార సంఘం…

మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం…

మండల కేంద్రంలో భారత్ బంద్  విజయవంతం కామారెడ్డి జిల్లా /రాజంపేట,అగస్టు 21 (లోకంతీరు): సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ తీర్పు పట్ల నిరసనగా రాజంపేట మండల కేంద్రంలో భారత్ బంద్ పిలుపులో భాగంగా శివాయిపల్లి, పొందుర్తి, ఆరేపల్లి, తలమడ్ల…

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి….

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి - నిందితులను కఠినంగా శిక్షించాలి - పి.డి.యస్.యు - పిఒడబ్ల్యూ డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 21(లోకంతీరు) : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను…

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం….

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం - వ్యవసాయ అధికారి సునీత రాణి కామారెడ్డి జిల్లా/ రాజంపేట, ఆగస్టు 20 (లోకంతీరు) : రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నూతన మండల వ్యవసాయ అధికారిణి సునీత…