Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత….

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : బిక్కనూరు మండలంలోని గ్రామాల్లో సివిల్ రైట్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని భిక్కనూరు తాసిల్దార్ శివ ప్రసాద్ కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగీని…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్  నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 12(లోకంతీరు) : నాగిరెడ్డిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా నరేందర్ ను నియమించినట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఓ ప్రకటనలో…

వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు….

వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు - ఐ.యుఫ్.టి.యు  డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 12( లోకంతీరు ) :   భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్యూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, ప్రభుత్వమే బోర్డు ద్వారా…

సెప్టెంబర్ 13 న పెన్షనర్ల దేశవ్యాప్త మహా ధర్నాలను విజయవంతం చేయండి…

సెప్టెంబర్ 13 న పెన్షనర్ల దేశవ్యాప్త మహా ధర్నాలను విజయవంతం చేయండి హైదరాబాద్, సెప్టెంబర్ 12 ( లోకంతీరు ) : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8వ కేంద్ర పే కమీషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలలో…

ఏడవ జాతీయ పోషణ దినోత్సవం….

ఏడవ జాతీయ పోషణ దినోత్సవం  - విద్యార్థులకు వైద్య పరీక్షలు కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 12 ( లోకంతీరు ) : మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసంలో భాగంగా కే.జీ. బీ.వీ. టెక్రియల్, జెడ్.పి.హెచ్.ఎస్. టేక్రియల్…

గణేష్ నిమజ్జన శోభా యాత్ర వెళ్లే మార్గాలు పరిశీలన…

గణేష్ నిమజ్జన శోభా యాత్ర వెళ్లే మార్గాలు పరిశీలన కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ…

ఆర్టీసీ బస్సుల సర్వీసులను,సిబ్బందిని పెంచాలి…

ఆర్టీసీ బస్సుల సర్వీసులను,సిబ్బందిని పెంచాలి  - పి.ఒ.డబ్ల్యూ, పి.డి.ఎస్.యు, పి.వై.యల్ డిమాండ్  నిజామాబాద్, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) : ఆర్టీసీ బస్సుల సర్వీసు లను పెంచాలని పనిచేసే సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల…

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్….

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్ నిజామాబాద్, సెప్టెంబర్ 06 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. సాధారణ…

ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి…

ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి - ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి పి డి యస్ యు విన్నతి  నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) :   నిజామబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా…

మొగిలి చెరువును పునరుద్ధరణ చేస్తానని హామీ….

మొగిలి చెరువు కట్టను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, - ముత్యాల సునీల్ కుమార్. బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  సెప్టెంబర్ 03 (లోకంతీరు) : భీంగల్ మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప నగర్ మొగిలి చెరువును బోధన్ ఎమ్మెల్యే…