Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి : మోటపలుకుల రమేష్

సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. గనుల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలి. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్. (ప్రజాలక్ష్యం…

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్.

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 28: పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో…

జూన్ 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు ఆశీర్వాద సభ’ :మంత్రి పొంగులేటి…

జూన్ 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు ఆశీర్వాద సభ’. అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం. భారీ వర్షాలొచ్చినా సభ విజయవంతం కావడం ఖాయం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఖమ్మం, జూన్…

పోలియో రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య.

పోలియో రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) టేకులపల్లి, జూన్ 28:పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య…

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి : జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టర్.

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 28:చిన్నారులు పోలియో మహమ్మారి బారినపడకుండా కాపాడేందుకు ప్రతి…

భువనగిరిలో ‘రిస్క్’ సందడి.

భువనగిరిలో ‘రిస్క్’ సందడి. హీరో సందీప్ పాశ్వకు అభిమానుల ఘన స్వాగతం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) యాదాద్రి-భువనగిరి, జూన్ 27:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శనివారం ‘రిస్క్’ సినిమా సందడి నెలకొంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా…

స్కూల్ వ్యాన్ నిర్లక్ష్యం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం.

స్కూల్ వ్యాన్ నిర్లక్ష్యం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) యాదాద్రి భువనగిరి, జూన్ 27:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్…

సింగరేణిలో బొగ్గు మాయం కాదు.. ఉత్పత్తి లెక్కల్లోనే తేడా – ఏఐటీయూసీ నేతలు.

సింగరేణిలో బొగ్గు మాయం కాదు.. ఉత్పత్తి లెక్కల్లోనే తేడా. 12వ వేజ్ బోర్డు కోసం ఉద్యమం తప్పదు - అవసరమైతే సమ్మె: ఏఐటీయూసీ నేతలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) గోదావరిఖని టౌన్, జూన్ 27: సింగరేణిలో బొగ్గు మాయం అయ్యిందన్న ఆరోపణలు పూర్తిగా…

మైనింగ్ స్టాఫ్‌కు ఓవర్‌మెన్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి : రియాజ్ అహ్మద్.

మైనింగ్ స్టాఫ్‌కు ఓవర్‌మెన్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి. డిమాండ్ల సాధన కోసం వచ్చిన ఉద్యోగులను పోలీసులతో అడ్డుకోవడం దురదృష్టకరం. మైనింగ్ స్టాఫ్ ఉద్యమానికి హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు. గుర్తింపు సంఘాల వైఫల్యంతోనే నేటి పరిస్థితి: రియాజ్ అహ్మద్.…

సింగరేణి సమ్మె సమస్య పరిష్కారానికి సీఎండీకి గుర్తింపు సంఘం వినతిపత్రం.

సింగరేణి సమ్మె సమస్య పరిష్కారానికి సీఎండీకి గుర్తింపు సంఘం వినతిపత్రం. ఆర్‌ఎల్‌సీ చర్చల అనంతరం సింగరేణి భవన్‌లో కీలక భేటీ. స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో సమస్యలు పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) హైదరాబాద్/భ…