Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

గోధుమవాగు వంతెన మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని.

గోధుమవాగు వంతెన మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని. రవాణా సౌకర్యాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సమీపంలోని…

అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు: కలెక్టర్ అంకిత్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) అశ్వారావుపేట, జూలై 1: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట…

జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం:12వ వేజ్ బోర్డు, లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో…

సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం. 12వ వేజ్ బోర్డు, లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో వేలాది కార్మికుల మహాధర్నా. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూలై…

‘సేవ్ మణుగూరు’ పిలుపుతో పట్టణ బంద్ విజయవంతం.

‘సేవ్ మణుగూరు’ పిలుపుతో పట్టణ బంద్ విజయవంతం. పీకే ఓసీ డిప్‌సైడ్ బ్లాక్‌ను ప్రైవేటీకరించవద్దని అఖిలపక్ష నేతల డిమాండ్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) మణుగూరు, జూన్ 30:‘సేవ్ మణుగూరు’ పేరుతో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఇచ్చిన…

జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు కుప్పారపు వీరభద్రం ఉద్యోగ విరమణ.

సింగరేణిలో 39 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు కుప్పారపు వీరభద్రం ఉద్యోగ విరమణ. సహోద్యోగులు, అధికారులు ఘనంగా సన్మానం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 30:సింగరేణి సంస్థలో దాదాపు నాలుగు…

తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించాలి : కిషన్ రెడ్డికి…

తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించాలి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఎబికెఎంఎస్-బిఎంఎస్ వినతి. ఇల్లందు పూసపల్లి ఓసీ ప్రారంభం, 12వ వేతన కమిటీ ఏర్పాటు, రూ.56 వేల కోట్ల…

కార్తికేయ ఎన్‌క్లేవ్ కాలనీ రోడ్లు, పార్కు అభివృద్ధికి వినతిపత్రం.

కాలనీ రోడ్లు, పార్కు అభివృద్ధికి వినతిపత్రం. ఉప్పల్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కార్తికేయ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఘట్కేసర్, జూన్ 30: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం డివిజన్…

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.12 కోట్ల అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్ : వర్చువల్ గా ప్రారంభించిన…

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.12 కోట్ల అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్. హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి. ప్రజలకు మరింత చేరువ కానున్న నాణ్యమైన వైద్య సేవలు: ఎమ్మెల్యే. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) హైదరాబాద్/భూపాలపల్లి,…

సింగరేణి వ్యాప్తంగా రోడ్డెక్కిన అధికారులు: 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ఉధృతం

సింగరేణి వ్యాప్తంగా రోడ్డెక్కిన అధికారులు: 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ఉధృతం వేతన సవరణ, పీఆర్పీ బకాయిల చెల్లింపుకై పోరాటం భూపాలపల్లి, రామగుండంతో పాటు మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున దీక్షలు అధికారుల…

పెద్దాసుపత్రులకు తీసిపోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు.

0 పెద్దాసుపత్రులకు తీసిపోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు. విరిగిన పై దవడకు అత్యాధునిక శస్త్రచికిత్స విజయవంతం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) పాల్వంచ, జూన్ 29:భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం మరోసారి తన…