Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సింధు హాస్పిటల్‌లో సింగరేణి హెల్ప్ డెస్క్ ప్రారంభం.

సింధు హాస్పిటల్‌లో సింగరేణి హెల్ప్ డెస్క్ ప్రారంభం. ఉద్యోగులు, పెన్షనర్లకు వేగవంతమైన వైద్య సేవలే లక్ష్యం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)హైదరాబాద్, జూన్ 21:సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు నాణ్యమైన, సులభతరమైన…

సింగరేణి పెన్షనర్లకు ఎస్‌బీఐ సమగ్ర పెన్షన్ ప్యాకేజీ కల్పించాలి : రిటైర్డ్ ఉద్యోగుల వినతి.

సింగరేణి పెన్షనర్లకు ఎస్‌బీఐ సమగ్ర పెన్షన్ ప్యాకేజీ కల్పించాలి. కొర్రెముల ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌కు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల వినతి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఘట్కేసర్, జూన్ 20:సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విత్తన బంతుల తయారీ : భద్రాద్రి ఎస్‌జీఎఫ్.

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విత్తన బంతుల తయారీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్‌జీఎఫ్ వినూత్న కార్యక్రమం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇండియన్…

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి : భద్రాద్రి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఎం.…

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని…

భద్రాద్రి జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ యూజీ–2026 పరీక్షలు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ యూజీ–2026 పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. పరీక్ష ముగిసే వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్…

కొత్తగూడెంలో చెట్టును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. దుర్మరణం. 

చెట్టును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. దుర్మరణం.    విషాదం నింపిన రోడ్డు ప్రమాదం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక…

సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు:ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా – కొత్తగూడెం ఏరియా జీఎం షాలేం…

సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు: ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా. RFID, GPS, CCTVలతో పకడ్బందీ పర్యవేక్షణ. బొగ్గు మాయమైందన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధం: జీఎం షాలేం రాజు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:సింగరేణి కాలరీస్…

ఈనెల 26న హైదరాబాద్‌లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు.

ఈనెల 26న హైదరాబాద్‌లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు పద్మశాలి ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ (ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:తెలంగాణ రాష్ట్ర…

కొత్తగూడెంలోని లోతువాగు అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ.

అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ. ‘అమ్మ మాట – అంగన్‌వాడి బాట’ కార్యక్రమం నిర్వహణ. చిన్నారులకు విద్యా ప్రోత్సాహం, నూతన వస్త్రాల అందజేత. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 20:‘అమ్మ మాట-అంగన్‌వాడి…

సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే కార్మిక సమస్యలు పెండింగ్ – ఏఐటీయుసి

సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే కార్మిక సమస్యలు పెండింగ్. రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.  సమస్యలు పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో కలిసి సమ్మెకు సిద్ధం.                              ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య,…