Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

నీలకంఠేశ్వరుని రథయాత్ర ప్రారంభోత్సవం….మన ఇందూర్

నీలకంఠేశ్వరుని రథయాత్ర ప్రారంభోత్సవంలో - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ , ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : ఇందూర్ నగరంలో కంఠేశ్వర ఆలయంలో నిర్వహించిన రథోత్సవం కార్యక్రమానికి ముఖ్యతిథిగా పాల్గొన్న ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్…

దేశాన్ని కాపాడుకోవడమే కార్మిక, కర్షకుల ప్రధాన కర్తవ్యం….

కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ - బిజెపి విధానాలపైన గర్జించిన కార్మిక వర్గం - రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ - కేంద్ర బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం..! - మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై మండి పడ్డారు.?  …

వైభవంగా ప్రారంభమైన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్తజన ఆశ్రమ వజ్రోత్సవములు….

వైభవంగా ప్రారంభమైన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్తజన ఆశ్రమ వజ్రోత్సవములు. బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిషన్ నగర్ గ్రామంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీత భక్తజన ఆశ్రమ…

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం…మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేంపల్లి - ముప్కాల్ బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 15 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి మరియు ముప్కాల్ గ్రామాలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్…

పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి….

పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి  మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 15 ( లోకంతీరు ) : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో పీఎం కిసాన్ ఈ కేవైసీ మరియు ఆధార్ సీడింగ్ పై…

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత…

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ కామారెడ్డి జిల్లా రామారెడ్డి, ఫిబ్రవరి 15 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని రెడ్డిపేట్ హైస్కూల్లో గురువారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు…

చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య…

చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య నిజామాబాద్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) :  నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల రోటి దుకాణం వద్ద జరిగిన గొడవలో ఒక యువకుడు మరణించాడు. మృతుడు స్థానికంగా నివాసముండే జమీల్ గా పోలీసులు గుర్తించడం జరిగింది.…

స్కిడైన బైక్‌..వ్యక్తి మృతి……

రోడ్డు ప్రమాదంలో బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి...... ఆర్మూర్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి నేషనల్ హైవే లొ బండారు శ్రీను తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: వడియా-రాజులు, ఆయన తన…

భారీ ర్యాలీ, బహిరంగ సభల జయప్రదంకై వేలాదిగా తరలిరండి

భారీ ర్యాలీ, బహిరంగ సభల జయప్రదంకై వేలాదిగా తరలిరండి IFTU పిలుపు నిజామాబాద్ అర్బన్ , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదంకై వేలాదిగా కార్మికులు తల్లి రావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ…

జాతీయ రహదారిపై దాబాల హవా….పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

జాతీయ రహదారిపై దాబాల హవా..! రాత్రి పగలు తేడా లేకుండా దాబాల జోరు సమయపాలన లేకుండా నిరంతరంగా ఓపెన్ రోడ్డు ప్రమాదాల కు ఓ కారణం పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు కామారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 14 ( లోకంతీరు) : కామారెడ్డి…